Bjp

ఇవాళ(ఫిబ్రవరి 27) తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు..

రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్  ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు..  బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరిన

Read More

హిందీకి వ్యతిరేకంగా కాదు.. హిందీని బలవంతంగా రుద్దటంపైనే వ్యతిరేకం : సీఎం స్టాలిన్

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మరోసారి ఊపందుకునేలా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం, హిందీ భాషను తప్పనిసరి చేయడంపై ఇప్పటికే సీఎం స్టాలిన

Read More

వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్ అని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ ర

Read More

కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్​

దేశ స్వాతంత్ర్యం అనంతరం సుమారు 50 సంవత్సరాలకుపైగా తిరుగులేని శక్తిగా దేశానికి పటిష్టమైన నాయకత్వం వహించింది కాంగ్రెస్​ పార్టీ.   నెహ్రూ, శాస్త్రీన

Read More

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి ఇవ్వాలి : సీపీఐ నారాయణ

పొత్తులో భాగంగా ఇచ్చిన మాటకు కాంగ్రెస్​ కట్టుబడి ఉండాలి సీపీఐ నేత కె.నారాయణ హనుమకొండ, వెలుగు: ఎన్నికల పొత్తులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప

Read More

క్రికెట్‎ను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుచేటు: మహేశ్​గౌడ్

కరీంనగర్, వెలుగు: క్రికెట్‎తో రాజకీయాలకు ముడిపెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ విమర్శించారు. బ

Read More

కులగణనకు ఇంకా రెండు రోజులే టైం.. ఆ ముగ్గురి నుంచి నో రెస్పాన్స్​

3.56 లక్షలకుగాను 2 శాతం ఫ్యామిలీలే నమోదు కులగణనలో మిస్ అయినోళ్లకు ఎల్లుండే ఆఖరు తేదీ      ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్,

Read More

త్రిభాషా సూత్రంపై వివాదం వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళ నటి...

తమిళనాడులో త్రిభాషా సూత్రంపై వివాదం ముదిరిన వేళ బీజేపీకి షాక్ తగిలింది.. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు రంజనా నచియార్  పార్టీకి రాజీనామా చేశారు.ఆమె

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్

గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్,

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో

Read More

బండి సంజయ్ కి ఓటు వేసినోళ్లు బాధపడుతున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్

బండి సంజయ్ కు ఓటేసిన వాళ్ళు బాధపడే పరిస్థితి  వచ్చిందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  మత విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందడం బండి

Read More

దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి.. తర్వాత మేం చూసుకుంటం: మంత్రి బండి సంజయ్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‎ను రక్షించేదే బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మంగ

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులూ ఆలోచించి తీర్పు ఇవ్వండి

తెలంగాణలో  కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది.  ఎన్నో ఆకాంక్షలతో  ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన 10 ఏళ్లపాట

Read More