Central government
ఏప్రిల్ 1 నుంచి గోల్డ్ కొనాలంటే కొత్త రూల్స్..
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించాల్సిందే. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మార్చి 31 తరువాత బంగారం కొనుగోలు నిబంధనలలో కొన్ని &nb
Read Moreమూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం
న్యూఢిల్లీ: ఇండియా వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని, 2047 నాటికి 35-–40 -ట్రిలియన్ డాలర్ల మార్కును తాకగలదని కేంద్ర వాణి
Read Moreఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్
న్యూఢిల్లీ: పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్
Read Moreకాంగ్రెస్ రాసిచ్చిన స్ర్కిప్టే తండ్రీ, కొడుకులు చదివిన్రు: లక్ష్మణ్
శాసనసభ సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు
Read Moreతెలంగాణ అప్పు రూ.4.33 లక్షల కోట్లు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన
Read Moreప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతున్రు: భట్టి విక్రమార్క
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మోడీకి సైంటిఫిక్ ఆలోచన లేదని అన్న
Read Moreఏపీ కొత్త గవర్నర్గా సయ్యద్ అబ్దుల్ నజీర్
పలు రాష్ట్రాలకు గవర్నర్ లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమ
Read Moreకాంగ్రెస్ మా నాన్నను ఓడగొట్టింది..అందుకే కోపం: ఎర్రబెల్లి
నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీ
Read Moreసింగరేణిపై కేంద్రం కుట్రను భగ్నం చేస్తం: కేటీఆర్
సింగరేణిని కుట్రపూరితంగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం కుట్రను భగ్నం చేస్తామని, అవసరమైతే సింగరేణి క
Read More24 గంటల పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చిన్రు : మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్కు పాలిటిక్స్ అంటే టాస్క్ అని.. మిగతా వాళ్లకు అదో గేమ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక
Read Moreకేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల నిధుల వాటా తగ్గిందని అన్నారు. కేంద్రం
Read Moreకరెంట్ బకాయిల్లో తెలంగాణ టాప్
న్యూఢిల్లీ, వెలుగు: కరెంట్ బకాయిల్లో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. గతేడాది చివరి నాటికి రూ.11,935 కోట్లు డిస్కంలకు బాకీ
Read Moreస్పోర్ట్స్లోనే కాదు.. డైలీ లైఫ్లోనూ ఫిట్నెస్ అవసరం: మోడీ
జైపూర్: స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకునేలా యువతను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలో ఆటలను ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా అథ్లెట్ల కోణం నుంచి చూడటం
Read More












