Central government
తెలంగాణ దగా పడ్డది.. ఒక్క ఫ్యామిలీ చేతిలో బందీ అయింది
అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్ర సర్కారు పని చేస్తలే అరాచక శక్తులను పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నరు బీఆర్ఎస్ నేతలకు ఫామ
Read Moreనవభారత నిర్మాణంలో భాగమవుదాం
రండి.. ఇంటింటికీ వెళ్దాం, గడపగడపలో అడుగుపెడదాం, ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాన్ని చేరుద్దాం, ప్రధాని మోడీతో కలిసి నడుద్దాం, నవభారత నిర్మాణంలో మనమూ భాగమవుద
Read Moreఓటీటీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకనుండి అది తప్పనిసరి
ఓటీటీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ ప్రసారం చేస్తున్న సమయంలో పొగాకు వ్యతిరేక ప్రకటనలు తప్పనిసరి చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీచేసి
Read Moreఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె
ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నరు ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ పోతున్నది
Read Moreభిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.. ఒకే పువ్వు ఉండటం కుదరదు
ఢిల్లీ ప్రభుత్వాన్నే కాదు..పంజాబ్లో తమను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్లో బడ్జెట్ స&
Read Moreకేంద్రం ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం... గవర్నర్లతో రాజకీయం చేస్తోంది
ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ
Read Moreకేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్
ముథోల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ముథోల్ నియోజకవర్గం బీజేపీ
Read Moreచిన్నారి బాధితులకు అండగా మిషన్ వాత్సల్య.. 18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం
18 ఏండ్లు వచ్చేవరకు నెలకు రూ.4వేల సాయం కానీ స్కీంపై అవగాహన కరువు ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో అందుకుంటున్నది 38 మంది మాత్రమే యాదాద్రి,
Read Moreమోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయింది : రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిప
Read Moreఅవినీతి లేదు..బంధు ప్రీతి లేదు.. 71 వేల మందికి ఉద్యోగాలు
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71వేల మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 16వ తేదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్
Read Moreకేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయితీ
కేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయితీ కేఆర్ఎంబీ మీటింగ్లో నిర్ణయం 50% నీటి వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ 66:34 నిష్పత్తిలో
Read Moreసబ్ సెంటర్ లెవల్లో.. జన ఆరోగ్య సమితులు
మెదక్, నిజాంపేట, వెలుగు: ప్రజారోగ్యం కేంద్ర ప్రభుత్వ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సర్కార్ దవాఖానాల్లో అన్ని రకాల సౌలతులు కల్పించి మెరుగైన వైద్య సేవలు అ
Read Moreమణిపూర్లో హింసాకాండ.. ఇండో -మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘా
మణిపూర్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఇంఫాల్లో ఇంకా సాధా
Read More












