Central government
తగ్గిన సర్కారు బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ యూనిట్(పీఎస్యూ) బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి. వీటి గ్రాస్ఎన్పీఏలు 5.53 శాతానికి తగ్గాయని కేంద్
Read Moreపోయిన ఏడాది 3,502 కిలోల పసిడి స్వాధీనం
న్యూఢిల్లీ: బంగారం స్మగ్గింగ్ పోయిన ఏడాది దాదాపు 47 శాతం పెరిగిందని, 3,502 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నామని కేంద్రం ప్రకటించింది. &nb
Read Moreసీఐఎస్ఎఫ్ జాబ్స్లో రిటైర్డ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ : రక్షణ దళం నుంచి అగ్నివీరులను తక్కువ వయసులోనే బయటకు పంపించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైర్ అయిన అగ్నివీరులకు ఇటీవల బీఎస్&z
Read Moreకాళేశ్వరానికి జాతీయ హోదా కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలే: కేంద్రం
‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుది అదే పరిస్థితి సీఎం లేఖ తప్ప నిర్దేశిత ఫార్మాట్లో ప్రతిపాదన చేయట్లేదంటున్న ఎక్స్పర్ట్స్ హైదర
Read Moreతెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది : హరీష్ రావు
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దాన్యాగారంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని చెప్పారు. ఏపీలో 16 లక్షల
Read Moreవన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ జారీ
Read Moreతెలంగాణకు రూ.2,682 కోట్లు
తెలంగాణకు రూ.2,682 కోట్లు 14వ విడత పన్నులను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు రూ.2,682 కోట్లను పన్నుల్లో వాటాగా కేంద
Read Moreచార్ ధామ్ యాత్రికుల కోసం మూడంచెల ఆరోగ్య భద్రత
దేశవ్యాప్తంగా చార్ ధామ్ యాత్ర కోసం తరలివెళ్లే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. &nb
Read Moreఏప్రిల్ 1 నుంచి గోల్డ్ కొనాలంటే కొత్త రూల్స్..
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించాల్సిందే. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మార్చి 31 తరువాత బంగారం కొనుగోలు నిబంధనలలో కొన్ని &nb
Read Moreమూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం
న్యూఢిల్లీ: ఇండియా వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని, 2047 నాటికి 35-–40 -ట్రిలియన్ డాలర్ల మార్కును తాకగలదని కేంద్ర వాణి
Read Moreఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్
న్యూఢిల్లీ: పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్
Read Moreకాంగ్రెస్ రాసిచ్చిన స్ర్కిప్టే తండ్రీ, కొడుకులు చదివిన్రు: లక్ష్మణ్
శాసనసభ సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు
Read Moreతెలంగాణ అప్పు రూ.4.33 లక్షల కోట్లు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన
Read More












