Congress
ప్రజలే హైకమాండ్గా భావించే వ్యక్తే ప్రధానిగా ఉండాలి: మోడీ
ప్రజలే తన హైకమాండ్గా భావించే పార్టీకి చెందిన వ్యక్తే దేశానికి ప్రధానిగా ఉండాలన్నారు ప్రధాని మోడీ.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గ
Read Moreటైమ్స్ నౌ సర్వే: మళ్లీ ఎన్డీయేదే పవర్!
కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రానున్నట్లు టైమ్స్ నౌ–వీఎంఆర్ సంస్థల ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. గతంలో కంటే సీట్లు తగ్గినా పవర్ లోకి వచ్చేది ఆ
Read Moreకండువా కప్పుకోకుండానే కారుకు ప్రచారం
వెలుగు : టీఆర్ఎస్ చేరబోతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎంఎల్ ఏ బానోత్ హరిప్రియ గులాబీ అభ్యర్థి కవితను గెలిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. తాన
Read Moreహిందూత్వను నమ్ముతా… గౌరవిస్తా : ఊర్మిళ
బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. తాను హిందూత్వాన్ని నమ్ముతాననీ… హిందూయిజాన్ని గౌరవిస్తానని చెప్పారు. హిందూ మతాన్ని వ
Read Moreప్రజల తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలి
హైదరాబాద్ : ప్రజల తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ ను గెలి
Read Moreబీదోళ్లకు బీజేపీ ఏం చేసింది?
దేశం నుంచి పేదరికాన్ని శాశ్వతంగా తరిమివేయడానికి కాం గ్రెస్ పార్టీ ‘న్యూనతమ్ ఆయ్ యోజన’ (న్యాయ్) పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చిం ది. ఈ పథకం సాయంతో పే
Read Moreటీవీ చర్చలో నేతల రచ్చ..యాంకర్ పై నీళ్లు
ఎన్నికల వేళ రాజకీయ నాయకుల మాటలు హద్దులు దాటుతుంటాయి. నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఒక్కోసారి అది చేయి చేసుకునే వరకు వెళుతుంది. టీవీల్లో జరిగే డిబేట్లలో
Read Moreమోడీ, కేసీఆర్ డిక్టేటర్లు.. ఓడించాలి : చేవెళ్లలో ఆజాద్
రంగారెడ్డి జిల్లా మన్నెగూడా.. మిర్జాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాం
Read Moreఖాళీ కుర్చీలను ఫొటో తీశాడని జర్నలిస్ట్ ను కొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
ఎన్నికల ప్రచార సభలో ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటో తీసిన జర్నలిస్టుపై దాడి జరిగింది. శనివారం రాత్రి తమిళనాడులోని విరుదునగర్ లో కాంగ్రెస్ పార్టీ భహిరంగ సభన
Read More‘ఎన్నికల కోడ్’లో ప్రగతి నివేదికా?
సీఎస్ ను వెంటనే బదిలీ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సీఎస్ ఎస్ కె జోషి రాష్ట్ర ప్రగత
Read Moreవాళ్లు ఓటేసుకోలేరు: లోక్ సభ ఎన్నికల్లో చిత్రం
ఆ నేతలు ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని చెమటోడ్చుకుంట ప్రచారం చేస్తున్నారు. పల్లెపల్లెన తిరుగుతున్నరు. తనకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కానీ చాలా మంది అ
Read Moreరాహుల్ గాంధీకి పోటీగా మరో ముగ్గురు గాంధీలు
కేరళ: లోక్ సభ ఎన్నికల్లో పేరును పోలిన అభ్యర్థులు చాలా మంది పోటీ చేస్తున్నారు. ఒకే స్థానం నుంచి సేమ్ నేమ్స్ తో పాటు అదే పేరుకు అటు ఇటుగా ఉన్న అభ్యర్థు
Read Moreకాంగ్రెస్ లో చేరిన శతృఘ్నసిన్హా : ప్రసంగంలో తడబాటు
పాట్నా సాహిబ్ ఎంపీ, బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్న సిన్హా కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ
Read More












