Delhi

కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు

లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణ

Read More

ఆసక్తికరంగా మారిన గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉంది

లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్క

Read More

మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని తనకు ఆఫర్ వచ్చిందంటూ

Read More

వెంకట్​ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తం

మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రియాంక గాంధీ, కేసీ వే

Read More

జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత

రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సిమ

Read More

‘మునుగోడు సమరభేరి’కి సర్వం సిద్ధం

నల్గొండ: మునుగోడులో రేపటి అమిత్ షా సభకు సర్వం సిద్దమైంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు కమలం నేతలు. సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంమంత్రి అమ

Read More

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదు

చండూరు, వెలుగు: రాష్ట్రంలో బైపోల్‌‌ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండల

Read More

సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. 21 చోట్ల రైడ్స్​

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సీబీఐ సోదాలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీశ్ సిసోడియా, ఎక్సైజ్ కమిషన

Read More

యమునా నదికి వరద పోటు..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

యమునా నది వరద బాధితులకు రోడ్లపైనే షెల్టర్ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన

Read More

సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం

ఈనెల 28న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయం

Read More

మోడీ గత హామీల గురించి తెలుసుకోవాలని ప్రజలు భావిస్తుండ్రు

ప్రధాని మోడీ పంద్రాగస్ట్ స్పీచ్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..2047 కోసం క

Read More