
Delhi
ఒలింపిక్ విజేతకు రిపబ్లిక్ డే సత్కారం
2021 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో భారత్కు బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా
Read Moreఢిల్లీలో ఆ మూడు రోజులు లిక్కర్ షాపులు బంద్
ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. సంవత్సరంలో లిక్కర్ షాపుల మూసివేత రోజుల సంఖ్యను 3 రోజులకు తగ్గించింది. ఇది గతేడాది 21 రోజులుగా ఉండేది
Read Moreఢిల్లీలో కశ్మీర్ జెండా ఎగురవేస్తామంటూ బెదిరింపు కాల్స్
ఆర్టికల్ 370 రద్దుపై ఇండియన్ ముజాహిదీన్ ఫోన్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లాయర్లకు మళ్లీ బెదిరింప
Read Moreరిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు
ఢిల్లీ: రిపబ్లిక్ డే కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ లో ఈసారి కూడా పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను
Read Moreఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు రీహార్సల్స్
రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతోంది. ఢిల్లీలోని రాజ్ పథ్ పై హెలికాప్టర్లతో రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ మీదుగా న
Read Moreసొంతిల్లు ఉంటే చాలు.. తిన్నాతినకున్నా ఎలాగోలా బతికేయొచ్చు
సొంతిల్లు ఉంటే చాలు. తిన్నా...తినకున్నా.. ఎలాగోలా బతికేయొచ్చు. ఎక్కువమంది అనే మాట ఇది. నెలవారీ అద్దె ఇబ్బందులు, ఓనర్తో ఆంక్షల తిప్పలు లేకుండా ఉండాలంట
Read Moreకరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు డౌన్
కరోనా కేసులు తగ్గుతుండడంతో ఢిల్లీలో ఆంక్షలు సడలిస్తున్నారు. 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే
Read Moreవార్ మెమొరియల్ లో కలవనున్న అమర్ జవాన్ జ్యోతి
ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతి ఇవాళ ఆరిపోనుంది. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ జ్యోతిని నేషనల్ వార్ మెమొరియల్ లో విలీనం చేయనున్
Read Moreతగ్గుతున్న కేసులు.. ఆంక్షలు సడలిస్తున్న సర్కారు
ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో అమలు చేస్తున్న వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది
Read Moreఢిల్లీ వాసులను వణికిస్తోన్న చలిగాలులు
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి ఏర్ప
Read Moreజైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. నోటి ద్వారానే బయటకు తీసిన డాక్టర్లు!
న్యూఢిల్లీ: జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే
Read Moreసామాన్యులకు ఎంట్రీ.. తొలిసారి డ్రోన్ పరేడ్.. ఎకో ఫ్రెండ్లీ ఇన్విటేషన్
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ సారి ఎన్నో ప్రత్యేకతకు చోటు కల్పించబోతోంది భారత ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్
Read Moreఢిల్లీని కమ్మేసిన పొగమంచు
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ, యూపీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇండ్ల నుంచి
Read More