Delhi

వెంకట్​ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తం

మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రియాంక గాంధీ, కేసీ వే

Read More

జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత

రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సిమ

Read More

‘మునుగోడు సమరభేరి’కి సర్వం సిద్ధం

నల్గొండ: మునుగోడులో రేపటి అమిత్ షా సభకు సర్వం సిద్దమైంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు కమలం నేతలు. సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోంమంత్రి అమ

Read More

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, గల్లీలో ఎక్కడా లేదు

చండూరు, వెలుగు: రాష్ట్రంలో బైపోల్‌‌ ఎక్కడ వచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చండూరు మండల

Read More

సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. 21 చోట్ల రైడ్స్​

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సీబీఐ సోదాలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీశ్ సిసోడియా, ఎక్సైజ్ కమిషన

Read More

యమునా నదికి వరద పోటు..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

యమునా నది వరద బాధితులకు రోడ్లపైనే షెల్టర్ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన

Read More

సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం

ఈనెల 28న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయం

Read More

మోడీ గత హామీల గురించి తెలుసుకోవాలని ప్రజలు భావిస్తుండ్రు

ప్రధాని మోడీ పంద్రాగస్ట్ స్పీచ్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..2047 కోసం క

Read More

దేశాన్ని ప్రక్షాళన చేయాల్సిన టైమొచ్చింది

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ చెదపురుగులా అవినీతి.. దేశాన్ని తినేస్తున్నది ఇండియా ప్రతిభను, సామర్థ్యాలను బంధుప్రీత

Read More

యమునా ప్రవాహ ఉద్ధృతి..నది ఒడ్డుకు వెళ్లొద్దని కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఢిల్లీలోని యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయి నీటి మట్టం 205.88 మీటర

Read More

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ సోకింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువత

Read More

పీఎంవో సిబ్బంది కుమార్తెలతో రాఖీ కట్టించుకున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు మోడీకి రాఖీలు కట్టారు. అయితే ఈసారి మోడీ రక్షాబంధన్ వేడుకల్ని చిన్నారులతో కలిసి

Read More