
Delhi
సీఈసీగా బాధ్యతలు తీసుకున్న రాజీవ్ కుమార్
భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సీఈసీగా బాధ్యతలు స్వీకరించా
Read Moreత్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన ఆయన... ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండ
Read Moreసీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా
మహారాష్ట్ర సీఎం ఠాక్రే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రానా. ఠాక్రే హిందూ వ్యతిరేకి కాకపోతే.. ఆయన బహిరంగ సభలో హనుమాన్ చాలీసా
Read Moreఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణల తొలగింపు
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సౌత్ ఢిల్లీలో మరోసారి బుల్డోజర్ డ్రైవ్ చేపట్టారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు మున
Read Moreపార్టీ రుణం తీర్చుకోండి..
ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీలో కీలక అంశాలపై చర్చించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు
Read Moreసీఎస్కే కుమ్మేసింది..
నవీ ముంబై: చెన్నై సూపర్ కింగ్స్కు మరో విక్టరీ. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సీఎస్ కే ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 91 రన్స్తో ఢిల్లీ క్యాపిటల్స
Read Moreనీట్ పీజీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే
ఢిల్లీ : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్షను జులై 9కి వాయిదా వేశారని నేషనల్ బోర్
Read Moreబగ్గా అరెస్టుపై 3 రాష్ట్రాల పోలీసుల గొడవ
ఉదయం అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు పంజాబ్కు తరలిస్తుండగా అడ్డుకున్న హర్యానా ఆఫీసర్లు వెనక్కు తెచ్చిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ : ఢిల్లీ
Read Moreరాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ చేరుకుంటారు
Read Moreన్యాయ సదస్సుకు కేసీఆర్ డుమ్మా!
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు.ఈ కార్యాక్రమానికి వివిధ రాష్
Read Moreవడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు
దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఎన్నడూ లేనంతగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అక్కడ
Read Moreమాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్
ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ 19 బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్
Read Moreజహంగీర్పురిలో భారీ భద్రత
జహంగీర్ పురి కూల్చివేత వ్యవహారంలో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది
Read More