Delhi

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులను కేజ్రీవాల్ పచ్చజెం

Read More

ఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ

ఉత్తర భారత దేశంలో చలి పంజా విసురుతోంది. పొగ మంచుకు తోడు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు దర్శనం ఇవ్వడం లేదు.

Read More

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,39

Read More

ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినం

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లా

Read More

జైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో... దేశరాజధాని ఢిల్లీలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ సహా 300 మంది పోలీ

Read More

ఢిల్లీ వండర్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌ పార్క్‌‌‌‌లో అద్భుతం

దేశ రాజధాని ఢిల్లీలో వేస్ట్‌‌‌‌ టు వండర్‌‌‌‌‌‌‌‌ థీమ్‌‌‌‌ పార్క్‌

Read More

దేశంలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదవుతున్నాయ

Read More

ఢిల్లీలో శనివారం 20వేల కొవిడ్ కేసులు

ఢిల్లీలో ఇవాళ (శనివారం) ఒక్క రోజే 20 వేల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్. అంతేకాదు.. పాజిటివిటీ రేటు 20శాతంగా ఉందని

Read More

ఢిల్లీలో కొనసాగుతున్న వీకెండ్ కర్ఫ్యూ

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్య

Read More

ఢిల్లీలో వర్షాలు.. కశ్మీర్ను కప్పేసిన మంచు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బల్లభ్ గఢ్, ఛప్రౌలా, నోయిడా, దాద్రి,

Read More

నీట్ పీజీ విద్యార్ధులకు సుప్రీంలో ఊరట

నీట్ పీజీ అడ్మిషన్ల విషయంలో డాక్టర్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2021–22 సంవత్సరానికి గాను నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్

Read More

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం లక్షా 17 వేల 100 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశ

Read More

ఢిల్లీలో పెరిగిన చలిగాలులు.. ఆందోళనలో ప్రజలు

ఉత్తర భారతదేశం చలితో వణికిపోతుంది. కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు భారీగా కురుస్తోంది. ఇవాళ ఢి

Read More