Delhi

ప్రముఖ ఆలయంలో ఢిల్లీ సీఎం పూజలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఆమ్ ఆద్మీ.. పార్టీ  పంజాబ్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌

Read More

ఇట్ల స్కాములు చేస్తే పెట్టుబడులు వస్తయా?

ఎన్​ఎస్​ఈ కేసులో సీబీఐపై కోర్టు ఫైర్​ న్యూఢిల్లీ: నేషనల్​ స్టాక్​ ఎక్సేంజ్​(ఎన్​ఎస్​ఈ) కోలొకేషన్​ కేసులో సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీ కోర్టు మండిపడింది

Read More

హంగేరి నుంచి ఢిల్లీకి చేరిన చివరి ఫ్లైట్

ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే దాదాపు 18 వేల మందిని కేంద్ర ప్రభు

Read More

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై చర్చించలేదు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలప

Read More

ఢిల్లీకి చేరిన మరో ఫ్లైట్.. విద్యార్థులకు కిషన్ రెడ్డి స్వాగతం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులతో మరో స్పెషల్ ఫ్లైట్ ఇండియా చేరుకుంది. హంగేరి రాజధాని బుదాపెస్ట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి

Read More

ఢిల్లీలో కేసీఆర్ కు పంటి చికిత్స

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్​ మంగళవారం పంటి చికిత్స చేయించుకున్నారు. పదేండ్లుగా పర్సనల్​ డెంటిస్ట్​గా ఉన్న డాక్టర్​ దగ్గరకు ఆ

Read More

సోనియా, రాహుల్, ప్రియాంకలకు కోర్టు నోటీసులు

సోనియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు రాహుల్, ప్రియాంకలకు కూడా న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సోనియా

Read More

249 మందితో ఢిల్లీ చేరుకున్న  మరో విమానం

'ఆపరేషన్ గంగ'లో భాగంగా ఇవాళ ఉదయం ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి మరో విమానం వచ్చింది. రొమోనియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ విమానంలో 249 మంది భారతీయులు

Read More

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసి

Read More

ఉక్రెయిన్ లోని తెలంగాణ వారి కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైద

Read More

అదుపుతప్పి ట్రక్కును  ఢీ కొట్టిన కారు

ఢిల్లీలో ఇద్దరు మృతి..  ఐసీయూలో మరో ముగ్గురు న్యూఢిల్లీ: ట్రక్కును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ముగ్గురు తీవ

Read More

నితీష్ ను మర్యాదపూర్వకంగానే కలిశానన్న పీకే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.మొన్నటి వరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ

Read More

ఛత్రపతికి ప్రధాని మోడీ నివాళులు

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఆయన నాయకత్వం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని మోడీ అన్నారు. సత్యం, న్యాయ

Read More