Delhi

నేడు ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం

మహారాష్ట్ర అసెంబ్లీ లో శివసేన చీలిన పరిస్థితులే పార్లమెంటరీ పార్టీలోనూ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోక్ సభలో దాద్రా, నగర్ హవేలీ ఎంపీతో కలిప

Read More

మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్న షిండే 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మంగళవారం ఒక్కరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ అర్థరాత్రి ముంబై నుంచి బయల్దేరనున్నారు. ఆయన రేపు రాత్రి ఢిల్లీ నుంచి

Read More

సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేంద్రం తెలుగు రాష

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోడీ

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. పార్లమెంట్ లో ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తమిళనాడు అసె

Read More

ఢిల్లీలో గోడకూలి నలుగురు దుర్మరణం 

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. అలీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాముకు చెందిన గోడ శుక్రవారం (జులై 15న) కుప్పకూలింది. విషయం తెలియగానే వెంటన

Read More

ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు మరో షాక్

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో నేతలు ఒక్కొక్కరు ఒక్కోదారి చూసు

Read More

ఢిల్లీలో భారీ వర్షాలు

రుతుపవనాల కదలికతో దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వ

Read More

బీజేపీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ భేటీ

ఢిల్లీ పర్యటిస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రక్షణ శాఖ మంత్

Read More

దేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దేశంలోని బీజేపీ ఎంపీలందరూ జూలై 16లోగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. జూలై 18వరకు ఢిల్లీలోనే ఉం

Read More

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జ‌గ‌న్నాథం

న్యూఢిల్లీ : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత మందా జగ‌న్నాథం బాధ్యత&

Read More

తెలంగాణ బిడ్డకు పోలీస్ విశిష్ట సేవా మెడల్

న్యూఢిల్లీ, వెలుగుః రాష్ట్రంలోని వనపర్తికి చెందిన ఉంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క

Read More

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం నియామకం

హైదరాబాద్: ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథం ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభ

Read More

ఢిల్లీని పలకరించిన రుతుపవనాలు

మండుటెండలతో అల్లాడుతున్న ఢిల్లీవాసులకు ఊరట లభించింది. దేశ రాజధాని నగరాన్ని రుతుపవనాలు పలకరించాయి. ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడు

Read More