Delhi
చంద్రగ్రహణం ఎఫెక్ట్: కాశీ, వైష్ణోదేవీ సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ క్లోజ్..!
న్యూఢిల్లీ: 2025, సెప్టెంబర్ 7న అంటే ఆదివారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ బ్లడ్ మూన్ ప్రభావంత
Read Moreచంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..? ఇండియాలో ఈ నాలుగు ప్రాంతాల్లో క్లియర్గా చూడొచ్చు..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2025, సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలో
Read Moreఢిల్లీలో యమున డేంజర్ బెల్స్ ..భారీ వర్షాలు .... లోతట్టు ప్రాంతాలు జలమయం
న్యూఢిల్లీ, వెలుగు: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని జలమయమైంది. దీంతో ఢిల్లీ పరిధిలోని యమునా నది డేంజర్ లెవ
Read Moreఉత్తరాది విలవిల.. కుండపోత వర్షాలు..ఢిల్లీలో ఉప్పొంగిన యమున.. ఇండ్లలోకి నీళ్లు
గురుగ్రామ్లో అర్ధరాత్రి దాకా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్ పంజాబ్లో పొంగిపొర్లిన నదులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం జమ్మూకాశ్మీర్, హిమాచల్
Read Moreఅఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
అఫ్గనిస్తాన్ లో అర్థరాత్రి పర్వత హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) త
Read Moreగణేష్ మండపం దగ్గర ప్రసాదం కోసం గొడవ : 35 ఏళ్ల వ్యక్తిని కొట్టి మరీ చంపిన కుర్రోళ్లు
సమాజంలో పెరుగుతున్న హింస ఢిల్లీ కల్కాజీ మందిర్ ఘటన ఒక హెచ్చరిక ఇంత వాయిలెంట్ గా ఉన్నారేంట్రా బాబూ.. గుడిలోకి వెళ్లేది భక్తి, ప్రశాంతతకోసం..అ
Read Moreసంపాదనంతా సదువులకే.. వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా పిల్లల ఎడ్యుకేషన్కే ఖర్చు చేస్తోన్న ఇండియన్స్..!
ప్రపంచంలోనే ఎక్కువగా ఖర్చుచేస్తున్న భారతీయులు..! వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా పిల్లల ఎడ్యుకేషన్ సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార
Read Moreఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి..
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి కలకలం రేపుతోంది. బుధవారం (ఆగస్టు 20) ఉదయం ఢిల్లీలో సివిల్ సైన్స్ లోని ఆమె అధికారిక నివాసంలో ఈ దాడి జరిగింది.
Read Moreబీసీ బిల్లుకు మోదీ, కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారు:సీఎం రేవంత్ రెడ్డి
బీసీ రిజర్వేషన్ల కోసం ఎంత వరకైనా పోరాడుతామన్నారు సీఎం రేవంత్. బీసీ బిల్లుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారని ధ్వ
Read More2030 కామన్వెల్త్ బిడ్కు ఐవోఏ ఆమోదం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్–2030 బిడ్ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (
Read Moreసహనం కోల్పోయిన ఎంపీ జయాబచ్చన్..సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిపై ఆగ్రహం
సీనియర్ నటి, రాజకీయ నేత, సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచన్ సహనం కోల్పోయారు. సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిని తిట్టారు. దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్
Read Moreరాఖీ వేళ ఢిల్లీలో తీవ్ర విషాదం.. వర్షానికి గోడ కూలి ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన వల్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సౌత్ ఈస్ట
Read Moreఢిల్లీలో మంత్రి వివేక్కు సన్మానం
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి జిల్లాకు చెంది
Read More












