Delhi

విచారణకు రాలేను.. నోటీసులు రద్దు చేయండి.. సీబీఐకి కవిత లేఖ

తాను విచారణకు హాజరుకాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండని సీబీఐని కవిత కోరా

Read More

​​​​​​​ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో నిందితురాలిగా కవిత?

ఇన్నాళ్లూ సాక్షిగానే విచారణకు పిలిచిన సీబీఐ తాజా సమన్లలో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన! ఎల్లుండి విచారణ.. హాజరుకావాలని నోటీసులు ఇప్పటివరకు స

Read More

మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి

దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్‌ గా

Read More

మల్లు రవి సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.  వారం రోజుల &nbs

Read More

పంటల మద్దతు ధరలపై సముచిత విధానం రావాలి

 కొన్ని రైతు సంఘాలు తమ పంటలకు కనీస మద్దతు ధర విషయంలో ‘లీగల్ గ్యారంటీ’ సంపాదించుకునేందుకు ఆందోళనకు దిగాయి.  లోక్ సభ ఎన్నికలు సమీప

Read More

ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కోల్​బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘా

Read More

ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తు

    4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ,3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి ఓకే     అధికారికంగా ప్రకటించనున్నఇరు పార్టీల నేతలు

Read More

అంతర్జాతీయ స్థాయిలో మార్పులు .. తెలంగాణలో 50 రైల్వే స్టేషన్ లకు మహర్థశ

మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు స్మార్ట్ రైల్వే స్టేషన్‌లుగా మార్చబోతోంది.  

Read More

మాకు నాలుగు, మీకు మూడు.. కాంగ్రెస్‌తో ఆప్ డీల్ ఓకే!

దేశ రాజధాని  ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్

Read More

ఢిల్లీలో రైతుల ఆందోళనపై ఫస్ట్ టైం స్పందించిన ప్రధాని

గతం 9రోజులుగా ఢిల్లీలో రైతుల నిరసన చేస్తున్నారు.  ముగ్గురు కేంద్ర మంత్రులతో నాలుగు సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అవి విఫలమై అన్నదాతల ఆ

Read More

ఢిల్లీ చలో మార్చ్ రెండు రోజులు వాయిదా

పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో యువ రైతు మృతిచెందాడు.ఢిల్లీవైపు పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకు నేందుకు హర

Read More

ఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ

బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేం

Read More

Farmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల ర

Read More