Died

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్, AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ కన్నుమూశారు. చత్తీస్

Read More

చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్

Read More

బతుకమ్మను నిమజ్జనం చేయబోయి యువకుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో పండుగపూట విషాద ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అపశృతి ఏర్పడింది. బతుకమ్మ ఆటపాటల తర్వాత చెరువులో నిమజ్జ

Read More

గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఐజ మండలం కొత్తపల్లి

Read More

నీటి తొట్టెలో పడి బాలుడి మృతి

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో ఆడుకొంటున్న చిన్నారి నీటి తొట్టెలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.

Read More

ఇటీవలే ఎంగేజ్​మెంట్: ఆగిన బైక్​ను ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

సిగ్నల్ దగ్గర ఆగిన బైక్​ను ఢీ కొట్టిన కారు యువతి మృతి.. యువకుడికి తీవ్రగాయాలు వీరికి నెల కిందట ఎంగేజ్​మెంట్.. త్వరలో పెండ్లి మాద

Read More

కంటెయినర్, బస్సు ఢీ.. ఏడుగురు మృతి

భిండ్: మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భిండ్ జిల్లాలోని విర్ఖాదీ గ్రామానికి సమీపంలో ఓ కంటెయినర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడు

Read More

తండ్రిని ఫ్లైట్ ఎక్కించి వస్తుండగా యాక్సిడెంట్..

మేడ్చల్ జిల్లా, వెలుగు: హైదరాబాద్​లో తండ్రిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వెళ్తున్న అన్నదమ్ములు ఇద్దరూ రోడ్డు యాక్సిడెంట్​లో అక్కడికక్కడే మృతి చెందారు. జగి

Read More

బైక్‌పై పిడుగు పడి.. ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. బైక్ పై వెళ్తున్న టైమ్ లో పిడుగు పడడంతో&nbs

Read More

కామారెడ్డిలో విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన జవుడి రవీందర్ రెడ్డి( 28)&n

Read More

వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి

నర్సంపేట, వెలుగు: వరంగల్​ జిల్లా నర్సంపేటలో వైద్యం వికటించి నిండు గర్భిణి చనిపోయింది. బంధువుల వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం మధిరకు చెందిన లావణ్య(24

Read More

రోగమొచ్చిన కోళ్లను తిని అక్క, తమ్ముడు మృతి

తూప్రాన్(మనోహరాబాద్ ), వెలుగు: ఆరోగ్యంగా లేని కోళ్లను కోసుకుని తిన్న అక్కాతమ్ముడు మృతిచెందగా, తల్లికి సీరియస్​గా ఉంది. మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివర

Read More

రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి ట్రీట్​మెంట్ ఇవ్వకుండా బెడ్​కు కట్టేసిన్రు

రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి.. ట్రీట్​మెంట్ ఇవ్వకుండా బెడ్​కు కట్టేసిన్రు రోజంతా అలాగే వదిలేయడంతో మృతి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారు

Read More