
Died
దీపావళి వేడుకల్లో అపశృతి.. ఇద్దరు యువకులు మృతి
దీపావళి పండుగ రోజున పాతబస్తీలో కందికల్ గేట్లో విషాదం చోటుచేసుకుంది. పీయూపీ వర్క్ యూనిట్ ఓపెన్ స్థలంలో జరిగిన పేలుళ్లలో వెస్ట్ బెంగాల్కు చెంద
Read Moreఒకే ఇంట్లో ముగ్గురికి షాక్.. ఒకరి మృతి
హసన్ పర్తి, వెలుగు: కరెంట్షాక్ తగిలిన భర్తను కాపాడబోయి హనుమకొండ జిల్లాలో భార్య మృతి చెందింది. సీఐ శ్రీధర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మం
Read Moreనిలోఫర్ హాస్పిటల్ లో బాలుడు మృతి
నిలోఫర్ హాస్పిటల్ లో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే వార్డ్ బాయ్ నిర్లక్ష్యంతో పసిబాలుడు ప్రాణం కోల్పోయాడని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి
Read Moreకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ కన్నడ హీరో, అభిమానులు పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్కుమార్ (46) మృతి చెందారు. జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటా
Read Moreముగ్గురు మృతి: ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ
మహారాష్ట్ర దూలేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా నేషనల్ హైవేపై దాదాపు ఏడు, ఎనిమిది వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గు
Read Moreఇంట్లో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
మస్కిటో కాయిల్తో మంటలు.. నలుగురు సజీవదహనం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అగ్నిమ
Read Moreచెరువులో విషం: 5 టన్నుల చేపలు మృతి
మహబూబబాద్ జిల్లా: మల్యాల చెరువులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపారు. దీంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. సూమారు 5 టన
Read Moreయూపీలో ఘోరం.. కోర్టులో న్యాయవాది దారుణ హత్య
కోర్టులో లాయర్ను కాల్చి చంపేశారు ఉత్తర్ ప్రదేశ్లోని షాజంపూర్లో ఘోరం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ లాయర్ను కొందరు దుం
Read Moreమావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్, AOB స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ కన్నుమూశారు. చత్తీస్
Read Moreచెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్
Read Moreబతుకమ్మను నిమజ్జనం చేయబోయి యువకుడు మృతి
సంగారెడ్డి జిల్లాలో పండుగపూట విషాద ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అపశృతి ఏర్పడింది. బతుకమ్మ ఆటపాటల తర్వాత చెరువులో నిమజ్జ
Read Moreగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో గోడ కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఐజ మండలం కొత్తపల్లి
Read Moreనీటి తొట్టెలో పడి బాలుడి మృతి
జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో ఆడుకొంటున్న చిన్నారి నీటి తొట్టెలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.
Read More