
Died
తండ్రిని ఫ్లైట్ ఎక్కించి వస్తుండగా యాక్సిడెంట్..
మేడ్చల్ జిల్లా, వెలుగు: హైదరాబాద్లో తండ్రిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వెళ్తున్న అన్నదమ్ములు ఇద్దరూ రోడ్డు యాక్సిడెంట్లో అక్కడికక్కడే మృతి చెందారు. జగి
Read Moreబైక్పై పిడుగు పడి.. ఇద్దరు మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపడి ఇద్దరు చనిపోయారు. బైక్ పై వెళ్తున్న టైమ్ లో పిడుగు పడడంతో&nbs
Read Moreకామారెడ్డిలో విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన జవుడి రవీందర్ రెడ్డి( 28)&n
Read Moreవైద్యం వికటించి నిండు గర్భిణి మృతి
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైద్యం వికటించి నిండు గర్భిణి చనిపోయింది. బంధువుల వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం మధిరకు చెందిన లావణ్య(24
Read Moreరోగమొచ్చిన కోళ్లను తిని అక్క, తమ్ముడు మృతి
తూప్రాన్(మనోహరాబాద్ ), వెలుగు: ఆరోగ్యంగా లేని కోళ్లను కోసుకుని తిన్న అక్కాతమ్ముడు మృతిచెందగా, తల్లికి సీరియస్గా ఉంది. మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివర
Read Moreరైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా బెడ్కు కట్టేసిన్రు
రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి.. ట్రీట్మెంట్ ఇవ్వకుండా బెడ్కు కట్టేసిన్రు రోజంతా అలాగే వదిలేయడంతో మృతి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారు
Read Moreఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలుడు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్ లో తెల్లవారుజామున హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూంలో ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలు
Read Moreఓఆర్ఆర్పై ప్రమాదం.. మహిళ మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు ను
Read Moreకరోనా సోకిందని నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోలే
ములకలపల్లి, వెలుగు: కడుపులో బిడ్డ అప్పటికే మృతి చెందింది. కరోనా సోకిందని ఆపరేషన్ చేయకుండా బయటకు పంపించేయడం, ఏ హాస్పిటల్లోనూ చేర్చుకోకపోవడంతో గర్భిణి
Read Moreయూపీలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్ సనేహి ఘాట్ సమీపంలోని కొత్వాలి ఏరియాలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన డబుల్ డె
Read Moreప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ సినీ నటి జయంతి (79) కన్నుమూశారు. రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న జయంతి.. బెంగళూరులోని తన ఇంట్లో మృతి చెందారు. తెలుగు,
Read Moreస్తంభంపైనే పోయిన ప్రాణాలు.. కరెంట్షాక్తో ఇద్దరి మృతి
కామేపల్లి, వెలుగు: కరెంట్షాక్తో వేర్వేరు ప్రాంతాల్లో స్తంభంపైనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామ
Read Moreరోడ్లపై రక్తధారలు.. వేర్వేరు యాక్సిడెంట్లలో ఐదుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలం మన్నుర్ దగ్గర ట్రాక్టర్ను వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు
Read More