
Died
అమెరికాలో రోడ్డు ప్రమాదం..సూర్యాపేట వాసి మృతి
కారులో ప్రయాణిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెంద
Read Moreవ్యాక్సిన్లతోనే పాప చనిపోయిందని పేరెంట్స్ ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక PHCలో దారుణం జరిగింది. టీకాలు వేసిన కొద్ది సమయానికి చిన్నారి చనిపోయింది. వ్యాక్సిన్లతోనే తమ మూడు నెలల పాప చనిపోయింద
Read Moreవరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడాడు కానీ..
తండ్రీకొడుకులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఘటన నెల్లూరు: వర
Read Moreగల్ఫ్లో మెట్పల్లి యువకుడి మృతి
మెట్ పల్లి, వెలుగు: గల్ఫ్లో జరిగిన ప్రమాదంలో మెట్పల్లికి చెందిన యువకుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్ పల్
Read Moreబిల్డింగ్ పై నుంచి పడి బల్దియా ఉద్యోగి మృతి
కూకట్పల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి కింద పడి బల్దియా ఉద్యోగి చనిపోయిన ఘటన కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీకాలనీ
Read Moreకారణం లేకుండ కాలిపోతున్నరు!
పెన్సిల్వేనియాలో డిసెంబర్ 5, 1966న డాక్టర్ జె. ఇర్వింగ్ బెంట్లీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. అప్పుడు ఆయన వయసు 92 ఏళ్లు. ఎలా చనిపోయాడని ఇన్వెస
Read Moreసింగరేణిలో సేఫ్టీ లేదు.. ప్రమాదాలకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం
మంచిర్యాల: శ్రీ రాంపూర్ సింగరేణి SRP 3 గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు బేర లక్ష్మయ్య, కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
Read Moreటీకా తీసుకున్న తర్వాతి రోజు ప్రసవం.. బిడ్డ మృతితో ఏఎన్ఎంపై దాడి
కామారెడ్డి: కరోనా టీకా తీసుకున్న గర్భిణికి పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన గాంధారిలో కలకలం రేపింది. గాంధారి మండలం, రాంపూర్ గడ్డకు చెందిన శ్రీలత అనే ఏడు
Read Moreసింగరేణిలో మరో ప్రమాదం.. విరిగిన కార్మికుడి కాలు
మంచిర్యాల: సింగరేణిలో మరో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్సీ 3లో పైకప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయిన ఘటనకు ఒక రోజు గడవకముందే.. మరో
Read Moreచనిపోయిన నిషా నేను కాదు
గోండ: వారిద్దరూ రెజ్లర్లే. ఇద్దరి పేర్లు ఒక్కటే. అయితే, బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ దుర్ఘటనలో వీరిలో ఒకరు మరణించారు. ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో ప్రాణ
Read Moreరైతులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించదా..?
మేఘాలయ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమంలో 600 మందికి పైగా చనిపోయారని... అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు మేఘాలయ గవర్న
Read Moreదీపావళి వేడుకల్లో అపశృతి.. ఇద్దరు యువకులు మృతి
దీపావళి పండుగ రోజున పాతబస్తీలో కందికల్ గేట్లో విషాదం చోటుచేసుకుంది. పీయూపీ వర్క్ యూనిట్ ఓపెన్ స్థలంలో జరిగిన పేలుళ్లలో వెస్ట్ బెంగాల్కు చెంద
Read Moreఒకే ఇంట్లో ముగ్గురికి షాక్.. ఒకరి మృతి
హసన్ పర్తి, వెలుగు: కరెంట్షాక్ తగిలిన భర్తను కాపాడబోయి హనుమకొండ జిల్లాలో భార్య మృతి చెందింది. సీఐ శ్రీధర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ పర్తి మం
Read More