Died
రోగమొచ్చిన కోళ్లను తిని అక్క, తమ్ముడు మృతి
తూప్రాన్(మనోహరాబాద్ ), వెలుగు: ఆరోగ్యంగా లేని కోళ్లను కోసుకుని తిన్న అక్కాతమ్ముడు మృతిచెందగా, తల్లికి సీరియస్గా ఉంది. మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివర
Read Moreరైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా బెడ్కు కట్టేసిన్రు
రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి.. ట్రీట్మెంట్ ఇవ్వకుండా బెడ్కు కట్టేసిన్రు రోజంతా అలాగే వదిలేయడంతో మృతి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారు
Read Moreఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలుడు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్ లో తెల్లవారుజామున హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూంలో ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలు
Read Moreఓఆర్ఆర్పై ప్రమాదం.. మహిళ మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు ను
Read Moreకరోనా సోకిందని నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోలే
ములకలపల్లి, వెలుగు: కడుపులో బిడ్డ అప్పటికే మృతి చెందింది. కరోనా సోకిందని ఆపరేషన్ చేయకుండా బయటకు పంపించేయడం, ఏ హాస్పిటల్లోనూ చేర్చుకోకపోవడంతో గర్భిణి
Read Moreయూపీలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్ సనేహి ఘాట్ సమీపంలోని కొత్వాలి ఏరియాలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన డబుల్ డె
Read Moreప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ సినీ నటి జయంతి (79) కన్నుమూశారు. రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న జయంతి.. బెంగళూరులోని తన ఇంట్లో మృతి చెందారు. తెలుగు,
Read Moreస్తంభంపైనే పోయిన ప్రాణాలు.. కరెంట్షాక్తో ఇద్దరి మృతి
కామేపల్లి, వెలుగు: కరెంట్షాక్తో వేర్వేరు ప్రాంతాల్లో స్తంభంపైనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామ
Read Moreరోడ్లపై రక్తధారలు.. వేర్వేరు యాక్సిడెంట్లలో ఐదుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలం మన్నుర్ దగ్గర ట్రాక్టర్ను వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు
Read Moreవరల్డ్ కప్ హీరో యశ్పాల్ శర్మ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ టీమిండియా ప్లేయర్ యశ్పాల్ శర్మ మృతి చెందాడు. గుండె నొప్పితో కన్నుమూసిన యశ్పాల్కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తె
Read Moreతల్లి ఉరేసినా.. చావు నుంచి తప్పించుకున్న చిన్నారి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి ఆత్మహత్యకు ఒడిగట్టింది. స్థానిక రాంనగర్లో ఉండే
Read Moreవారంలో పెళ్లి.. బిల్డింగ్ పెచ్చులూడి పడి యువతి మృతి
హైదరాబాద్లో ఓ భవనం పెచ్చులూడి పడి 25 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. కూకట్పల్లిలోని ఓ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన బిల్డింగ్లో సోమ
Read Moreలారీ బోల్తా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటు
Read More