ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. గత దశాబ్ధ కాలంలో ఈ ఏడాదే అత్యధికంగా పులులు మరణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2016లో 121 పులులు చనిపోతే.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగిందని తెలిపింది. ప్రపంచంలోనే 75శాతం పులులు ఇండియాలో ఉన్నట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చెప్పింది. 2006లో దేశంలో 14 వందలకుపైగా పులులు ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య దాదాపు మూడు వేలకు చేరుకుందని అన్నారు. ప్రతి ఏడాది పులుల మరణాలు పెరుగుతుండటంతో జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయి
- దేశం
- December 30, 2021
లేటెస్ట్
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్