gujarat

గుజరాత్లో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. తొలిదశలో 19

Read More

గుజరాత్​ లో ఇయ్యాల్నే ఫస్ట్​ ఫేజ్ పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్​ ఫేజ్​లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. మొత్తం 19 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుందని, 788

Read More

ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్

గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఫైర్ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే తీవ్

Read More

గుజరాత్ లో 89 నియోజకవర్గాల్లో రేపు తొలివిడత పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అధికార బీజేపీతో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక వ్యూహ

Read More

ముగిసిన గుజరాత్ ఎన్నికల ప్రచారం 

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.

Read More

అల్లర్లకు పాల్పడే దమ్ము ఎవరికీ లేదు: అమిత్ షా

నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు దేశమంతా ఉగ్రవాదులు రక్తంతో హోలీ ఆడేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ పాలనలో కఠినమైన నిబంధనలతో దేశంలో

Read More

బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

పేదల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ దాహోద్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో

Read More

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియబోతోంది. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 78

Read More

గుజరాత్​లో బీజేపీ ధీమాకు కారణాలేమిటి?

గుజరాత్ శాసన సభకు డిసెంబర్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు 4 కోట్ల 90 లక్షల మంది వరకు ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది. ఇక్క

Read More

గుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి

అహ్మదాబాద్: ఇటీవల అధికార బీజేపీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి  జై నారాయణ్ వ్యాస్  ప్రతిపక్ష కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షు

Read More

గుజరాత్​లో గెలిచేది మేమే

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర

Read More

‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 1,621 మంది పోటీలో ఉండగా, వారిలో కేవలం 139 మంది

Read More

గుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా

గుజరాత్ లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

Read More