gujarat

ప్రాణం మీదకు తెచ్చిన ఫైర్ హెయిర్ కట్

ఈ మధ్యకాలంలో యువత సరికొత్త హెయిర్ స్టైల్స్ ను ఫాలో కావడం ట్రెండింగ్ గా మారింది. అందరికంటే భిన్నంగా కనిపించడానికే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు

Read More

టాటా, ఎయిర్ బస్ తో గుజరాత్ రూ.22వేల కోట్ల ఒప్పందం

టాటా, ఎయిర్ బస్ తో  గుజరాత్ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. టాటా, ఎయిర్ బస్ లు సైన్యం కోసం రవాణా విమానాలను తయారుచేస్తాయి. వీటితో రూ.22వేల కోట్ల

Read More

గుజరాత్ లో డ్రగ్స్ రవాణా, జాతీయ భద్రతపై సమవేశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో స్వాధీనం చేసుకున్న 12 వేల కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేయనున్నారు. బుధవారం గుజరాత్ లో మాదక ద్రవ్యాల రవాణ, జాతీయ భద్రతప

Read More

గుజరాత్​ ప్రభుత్వం దీపావళి ఆఫర్

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా గుజరాత్​ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. ట్రాఫిక్​ రూల్స్ అతిక్రమించినోళ్లకు ఫైన్లు వేయబోమని ప్రక

Read More

ట్రాఫిక్ నిబంధనలపై గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్న సమయంలో.. గుజరాత్ సీఎం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒక వారం రోజుల పాటు ట్రాఫిక్

Read More

మిషన్ లైఫ్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదాలు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్

Read More

డిఫెన్స్ ఎగుమతులు పెరిగాయి

గుజరాత్ లో డిఫెన్స్ ఎక్స్ పో ప్రారంభం  75 దేశాలకు డిఫెన్స్ ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగామని కామెంట్ గాంధీనగర్: మన దేశం అన్ని రంగాల్

Read More

మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన మోడీ

దేశం 5జీ యుగంలోకి ప్రవేశించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 5జీ దేశంలో అతిపెద్ద మార్పును తీసుకురాబోతోందన్నారు. ఇవాళ గుజరాత్ లోపర్యటిస్తున్న ప్రధాని

Read More

డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక: మోడీ

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశగొప్ప చిత్రం ఆవిష్కృతం అయ్యిందని ప్రధాని మోడ

Read More

3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న టెక్ మహీంద్రా

దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్రా కొత్తగా 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లోని యువతకు ఈ అవకా

Read More

త్వరలో గుజరాత్లో 50 లక్షల ఆయుష్మాన్ కార్డులు పంపిణీ

ఒకే దేశం ..ఒకే ఎరువులు పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ నిధుల కింద 16 వేల కోట్లను జమ చేశారు. ఆ తర్వాత 600 కిసా

Read More

హిమాచల్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ జనశక్తి పార్టీ

త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)  పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప

Read More

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహార

Read More