gujarat

గుజరాత్ లో రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు

న్యూఢిల్లీ: ఇవాళ ప్రారంభం కానున్న న్యాయ శాఖ మంత్రుల సదస్సులో పీఎం మోడీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స

Read More

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్ల

Read More

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ఇవాళే షెడ్యూల్

దేశంలో  రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకట

Read More

గౌరవ్ యాత్రను ప్రారంభించిన నడ్డా

గౌరవ్ యాత్ర ఒక్క గుజరాత్ కే కాకుండా యావత్ భారత దేశానికి గర్వంచదగ్గ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ లో గౌరవ్ యాత్రను నడ్డా

Read More

గుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ

గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులను లెక్కించడం చాలా కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పటిలాగే రాష్ట్రం అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు. గు

Read More

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలనందిస్తం - లక్ష్మణ్

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడుతున్నాయని అ

Read More

గుజరాత్‌‌ ప్రజలకు మోడీ హెచ్చరిక

భరూచ్‌‌ జిల్లాలో బల్క్‌‌ డ్రగ్‌‌ పార్క్‌‌కు శంకుస్థాపన భరూచ్‌‌ (గుజరాత్‌‌): అర్బన్

Read More

పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ప్రారంభించిన మోడీ

గుజరాత్ లోని భరూచ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గుజరాత్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన&n

Read More

గుజరాత్ర్ లో . 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

ఇంటింటా సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ ఉత్పత్తి రూ. 80 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని  మోధెరా: దేశంలో ఇరవై నాలుగు గంటలూ సోలార్ కర

Read More

సోలార్ పవర్ వినియోగంలో భారత్ ముందడుగు: మోడీ

సోలార్ పవర్ ను వినియోగించుకునే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్ లో పర్యటించిన మోడీ.. 14 వేల 600 కోట్ల విలువై

Read More

రామ భక్తులను ఫ్రీగా అయోధ్యకు పంపిస్తాం : కేజ్రీవాల్

గాంధీనగర్: గుజరాత్‌‌‌‌లో తాము అధికారంలోకి వస్తే రామ భక్తులను ఫ్రీగా అయోధ్యకు పంపిస్తామని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజర

Read More

గుజరాత్ లో రూ.350 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

గుజరాత్ లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీ మొత్తంలో హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్

Read More

భారతదేశపు మొట్టమొదటి పూర్తి సౌరశక్తి గ్రామం మోధేరా

గుజరాత్ లోని మోధేరా సూర్యదేవాలయం ధగధగ మెరిసిపోతుంది. మిరిమిట్లు గొలిపే అందాలతో ఆకట్టుకుంటోంది. మోధేరా గ్రామం పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామంగా అక్టోబర్

Read More