health
మద్యం వల్ల అనేక రోగాలు వస్తాయట..!
చాలా మంది మానసిక ఉల్లాసం కోసం మద్యం తాగుతుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకుంటే మెదడు యాక్టివ్ అవుతుందని చెబుతుంటారు. కానీ మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్
Read Moreస్మార్ట్ వాచీలు తీసుకొస్తున్న టైటాన్
బ్రాండెడ్ వాచ్లకు పేరొందిన టైటాన్ కంపెనీ ‘టైటాన్ స్మార్ట్ ప్రో’ స్మార్ట్ వాచీలు తీసుకొస్తోంది. ఈ వాచీలో హెల్త్, ఫిట్నెస్
Read Moreనేడే పల్స్ పోలియో
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు అందించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏ
Read Moreపరగడుపున పసుపు టీ తాగితే.. బోలెడు లాభాలు
పరగడుపున పసుపు టీ తాగితే బోలెడు లాభాలున్నాయి. మరి అన్ని లాభాలున్న ఈ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోకపోతే ఎలా.. కావాల్సినవి నీళ్లు– ఒక కప్
Read Moreమార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు పాలకుర్తి: తెలంగాణ రాష్ట్రంలో మార్చి తర్వాత ఫ్రీగా విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమం
Read Moreఏపీలో కొత్త కేసులు 1,345.. మరణాలు 4
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,345 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26,393
Read Moreకరోనా థర్డ్ వేవ్ ముగిసినట్టే
జనవరి మూడో వారం నుంచి కేసులు తగ్గుతున్నయ్ ఇంకో పది రోజుల్లో సాధారణ పరిస్థితులు: డీహెచ్ శ్రీనివాసరావు హైదరాబాద్, వెలుగు: రాష
Read Moreకరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది...ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.
ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అన్ని జిల్లాల డీఎమ్హెచ్వోలు, &nbs
Read Moreఇంగువ నీళ్లు తాగితే..
పులిహోర, పప్పు, ఇతర కూరల్లో చిటికెడు ఇంగువ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాదు రోజూ ఇంగువ నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది అంటోంది కన్సల్టెంట్ న్యూట
Read Moreకార్పొరేట్ల బడ్జెట్...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విద్య, వైద్యానికి ప్రాధాన్యతనివ్వలేదు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలను సంతృప్తి పరిచేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నార
Read Moreబ్లూ లైట్ వల్ల చర్మ సమస్యలు రాకుండా ఏం చేయాలంటే
కరోనా కారణంగా ఈ రెండేండ్లలో డిజిటల్ స్క్రీన్ టైమింగ్ పెరిగింది. ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండడం, వర్క్ఫ్రమ్ హోమ్ కూడా అందుకు కారణం. రోజులో ఎక్కువసేపు
Read Moreఏపీలో ఇవాళ కొత్త కేసులు 12,926.. మరణాలు 8
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతిరోజూ 12 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ అంటే గ
Read More