Himachal Pradesh
జవాన్లతో దీపావళి వేడుకలు.. లేప్చాకు చేరుకున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈ సారి కూడా దీపావళి పండగను జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు. ఇప్పటికే ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాకు చేరు
Read Moreఒక్క ఆడపిల్ల ఉన్నతల్లిదండ్రులకు రూ. 2 లక్షలు
ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ కీలక నిర్ణయం తీసకున్నారు. ఒకే ఆడపిల్ల ఉన్న పేరెంట్స్ కు ఇన్సెంటివ్ కింద రూ. 35
Read Moreబాబోయ్ ఇదేం ఆచారం.. . ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!
హిమాచల్ ప్రదేశ్ లో ని ఓ గ్రామంలోని ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మహిళలు ఏకంగా ఐదు రోజులు దుస్తులు ధరించకుండా ఉంటారట. అదేంటి మహిళల
Read Moreకరప్ట్ కాంగ్రెస్ మోడల్ .. సిటీలో మళ్లీ పోస్టర్ల కలకలం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ హైదరాబాద్లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే 'కరప్ట్ వర్కింగ్
Read Moreహిమాచల్ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు
Read Moreఖైదీలకు మన రాష్ట్రంలోనే తక్కువ వేతనం
జైళ్లలో ఉంటున్న ఖైదీలతో కొన్ని పనులు చేయిస్తారు. అలా చేసిన వారికి కొంత డబ్బులను చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాల్లోని జైళ్లశాఖ అధికారులు వంద రూపాయలకు పైగా
Read Moreవిధ్వంసం సృష్టించిన క్లౌడ్బర్స్ట్... 51మందిని రక్షించిన ఎన్టీఆర్ఎఫ్
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని షెహ్ను గౌని, ఖోలానాల్ గ్రామాల వద్ద క్లౌడ్బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని జాతీయ విపత్తు ప్రతిస్
Read Moreభారీ వర్షాల కారణంగా .. 7 భవనాలు కూలిపోయాయి
హిమాచల్ ప్రదేశ్ లోని కులులో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 7 భవనాలు కూలిపోయాయి. ఆ ప్రాంతంలోని మరో భవనం ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నట్లు గ
Read Moreరాష్ట్ర మంత్రిని కరిచిన పాము.. ఆస్పత్రిలో చికిత్స.. విష నాగు అంట
వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ పాము కాటుకు గురయ్యారు. ఈ విషయా
Read Moreప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్
ఎడతెరిపి లేని వానలు..వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కారణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్ర
Read Moreవర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు 10వేల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశా
Read Moreహిమాచల్ ప్రదేశ్, -ఉత్తరాఖండ్లో వర్షం విధ్వంసం.. 81 మంది మృతి
ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగ
Read Moreసిమ్లా శివాలయం శిథిలాల కింద..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ సమాధి..
హిమాచల్ ప్రదేశ్:సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివాలయం కూలిన ప్రదేశంలో ఆర్మీ, ఎస్ డీఆర్ ఎఫ్, పోలీసులు స
Read More













