Hyderabad

అమృత్ భారత్ స్కీంకు మరో 57 స్టేషన్లు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జోన్ లో మరో 57 స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.  అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశ వ్

Read More

పది, ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి : నారాయణరెడ్డి

వికారాబాద్, వెలుగు: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెల

Read More

ఒక్కో ఆఫీసు..ఒక్కో చోట! .. సొంత భవనంలేని హెచ్ఎండీఏ

అమీర్ పేటలోని కమర్షియల్ ​కాంప్లెక్స్​లో సంస్థ హెడ్డాఫీసు  సిటీలో వివిధ ప్రాంతాల్లో జోనల్ ఆఫీసులు అధికారులకు, సందర్శకులకు తప్పని ఇబ్బందులు 

Read More

ఢిల్లీలో రైతులను కాల్చి చంపుతారా : సుజాత పాల్

హైదరాబాద్, వెలుగు:  తమ న్యాయమైన సమస్యల సాధన కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే ఓ యువ రైతును మోదీ సర్కార్  కాల్చి చంపిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి స

Read More

కేసీఆర్ అవినీతిపైవిచారణ జరపండి:బీజేపీ నేత రవీంద్ర నాయక్

రాష్ట్రపతి, ఈడీ, సీబీఐలకు బీజేపీ నేత రవీంద్ర నాయక్ ఫిర్యాదు  న్యూఢిల్లీ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని బీ

Read More

టెస్ట్ లు చేయరు .. టాయ్ లెట్స్ లేవు

బస్తీ దవాఖానాల్లో బ్లడ్, యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు  పీహెచ్ సీలు, పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తున్న డాక్టర్లు   గర్భిణులు, వృద

Read More

విప్​గా బీర్ల ఐలయ్య బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మ

Read More

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవా

Read More

మేం మస్తు చేసినం.. ప్రజలే ఎక్కువ కోరుకున్నరు : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు తమ ప్రభుత్వం చాలా చేసిందని, అయితే ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అ

Read More

అందాల పోటీల్లో మోదీ పాల్గొంటే..నంబర్ వన్​గా గెలుస్తరు: సీపీఐ నారాయణ

రైతులు నిరసన చేస్తుంటే ఫొటోలకు పోజులివ్వడమేంటి?: నారాయణ  హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఫొటోలకు ప్రధాని మోదీ పోజులు ఇస్తున్నారని, ఆయన అందా

Read More

ఎన్నాళ్లు సీఎంగా ఉంటడో రేవంత్‌కే తెల్వదు : నిరంజన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు లక్కీ లాటరీలో అధికారం దక్కిందని, ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నాళ్లు ఉంటరో ఆయనకే తెలియదని  బీఆర్​ఎస్​ నేత, మాజీ మ

Read More

కేసీఆర్ డిజైన్ల కారణంగానే.. హెల్త్ సిటీ వ్యయం పెరిగింది : ఆర్ అండ్ బీ అధికారులు

రూ.1,100 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగిన అంచనా మంత్రి దామోదర రాజనర్సింహకు ఆర్అండ్​బీ అధికారుల వివరణ ఖర్చు తగ్గింపుపై టెక్నికల్ కమిటీని నియ

Read More

డిండి, ఎస్ఎల్బీసీ పనులు .. రెండేండ్లలోకంప్లీట్ చేయాలి : ఉత్తమ్​కుమార్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేయాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం

Read More