Hyderabad

డ్రగ్స్‌ తీసుకున్నోళ్లూ నిందితులే .. రూటు మార్చిన పోలీసులు

డిమాండ్‌  తగ్గించి, సప్లయ్​నియంత్రించేందుకు చర్యలు రాడిసన్‌  కేసులో అందరినీ నిందితులుగానే చూపి విచారణ  ‌ హైదరా

Read More

మార్చి 8న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8వ తేదీన ఫలక్‌‌నుమాలో ఓల్డ్ సిటీ మెట్రో లైన్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Read More

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 187 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 187 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసులో నిర్వహించిన కార్యక్రమానికి 67 ఫిర్యాదులు ర

Read More

కాంగ్రెస్​లో చేరిన బండ్లగూడ జాగీర్ మేయర్‌‌

గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీరు కార్పొరేషన్‌‌ మేయర్‌‌ మహేందర్‌‌గౌడ్‌‌ బీఆర్ ఎస్ కు షాక్‌‌ ఇచ్చారు.

Read More

ఇంటర్​లో 13 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం ఇంటర్ ఫస్టియర్​ స్టూడెంట్లకు జరిగిన పరీక

Read More

బాలింత మృతి కేసులో కార్పొరేట్ హాస్పిటల్ కు రూ.99 లక్షల ఫైన్

దశాబ్ద కాలం విచారణ తర్వాత తీర్పు చెప్పిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం హైదరాబాద్, వెలుగు: బాలింత మృతికి కారణమైన దవాఖానకు రూ.99 లక్షల ఫైన్  వి

Read More

రేపట్నుంచి కీసర బ్రహ్మోత్సవాలు

కీసర, వెలుగు: ఈ నెల 6 నుంచి 11 వరకు కీసర రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం కీసర గుట్టకు వెళ్లిన మేడ్చల్​కలెక్టర్ గౌతమ్, జిల్ల

Read More

51% ఫిట్ మెంట్ సిఫార్సు చేయండి : టీఎన్జీవో నేతలు

పీఆర్సీ చైర్మన్​ను కోరిన టీఎన్జీవో నేతలు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు జులై 1, 2023 నుంచి అమలయ్యేలా 51 శాతం ఫ

Read More

విద్య, వైద్యమే మా ఫస్ట్​ ప్రయారిటీ: మంత్రి పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, వెలుగు: విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం ముషీరాబాద్ గవర్నమెంట్​స్కూలులో రూ.57లక్

Read More

వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలి

ప్రభుత్వానికి 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏ వారసుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ

Read More

కలెక్టరేట్​లో ప్రజావాణికి 219 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 219 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందు

Read More

యదాద్రి జిల్లా అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్ రావు సస్పెండ్

హైదరాబాద్​, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌‌ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయనను సస్పెండ

Read More

ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్

వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని కేఏ పాల్ ప్రకటన హైదరాబాద్, వెలుగు: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం అమీర్

Read More