Hyderabad
తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం
Read Moreఇప్పడు 81 మందిమి.. త్వరలో 181 అవుతం : బీజేపీ ఎంపీ హేమా మాలిని
ముంబై: ‘ప్రస్తుతం లోక్సభలో 81మంది మహిళా ఎంపీలం ఉన్నం.. త్వరలో ఆ సంఖ్య 181కి పెరుగుతుంది’ అని బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలివుడ్ నటి హేమా
Read Moreసర్వీస్లు తగ్గించేసిన ఆకాశ్ ఎయిర్
న్యూఢిల్లీ: 43 మంది పైలెట్లు సడెన్గా మానేయడంతో ఆకాశ్ ఎయిర్ తమ సర్వీస్లను తగ్గించింది. కొంత కాలం వరకు సర్వీస్
Read Moreఅదానీ గ్రూప్తో టోటల్ మరో పెట్టుబడి
కొత్త జాయింట్ వెంచర్ న్యూఢిల్లీ: అదానీ గ్రూప్తో కలిసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీలో టోటల్ ఎనర్జీస్ 300 మిలియన్ డాలర్ల
Read Moreమహిళా బిల్లు .. దేశానికే గర్వకారణం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంపై గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో మహిళలు రాజకీయ ర
Read Moreప్రస్తుతం రాజకీయాల్లో వారసులకే ఇంపార్టెన్స్
తామే బరిలో ఉన్నట్లుగా కార్యకర్తలతో సమావేశాలు గెలుపు వ్యుహాలు ప్లాన్ చేస్తూ నేతలను దిశా నిర్దేశం అభ్యర్థులను కలవాలంటే ముందుగా తనయుల దగ్గరకు వెళ్
Read Moreవెంటనే ఇండియా వెళ్లిపోండి.. కెనడాలోని హిందువులకు ఖలిస్థాన్ నేత వార్నింగ్
లేదంటే తీవ్ర పరిణామాలు.. వీడియోలో హెచ్చరికలు జారీ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నార
Read Moreఈ ఏడాది నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్
Read Moreపిల్లల చార్జీల పెంపు.. ఏడేండ్లలో రైల్వేకు రూ.2,800 కోట్లు
న్యూఢిల్లీ: చిన్నారుల ప్రయాణ చార్జీల పెంపుతో ఇండియన్ రైల్వేస్ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడేండ్లలో రూ.2,800 కోట్ల అదనపు ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించి
Read Moreపీఠికలో ఆ రెండు పదాల్లేవ్ : కాంగ్రెస్ నేత అధిర్ రంజన్
కేంద్రమే తెలివిగా తొలగించింది ఇది సీరియస్ ఇష్యూ, నేరమని మండిపడుతున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులర్’,
Read Moreఇంటికెళ్లి వంట చేసుకో అన్నరు.. మహారాష్ట్ర లీడర్ మాటలు గుర్తుచేసిన సుప్రియా సూలే
న్యూఢిల్లీ: రాజకీయంగా మహిళలను అణగదొక్కాలన్న ఆలోచనలో బీజేపీ లీడర్లు ఉన్నారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అంశం ఎప్పుడు తెర
Read Moreచిన్నారులపై డెంగ్యూ పంజా ..రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ బాధితులతో ఆస్పత్రులు ఫుల్
నాలుగు రోజుల్లో నలుగురు పిల్లలు మృతి నిలోఫర్ ఆస్పత్రికి ప్రతిరోజూ 25 నుంచి 30 మంది కరీంనగర్ జిల్లా హాస్పిటల్లోని పీడియాట్రిక్ వార్
Read Moreసిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. సజ్జన్ కుమార్ నిర్దోషి.. ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అ
Read More












