Hyderabad

గాజుల మధ్యలో గంజాయి అక్రమ రవాణా

గండిపేట, వెలుగు: గాజుల మధ్యలో గంజాయిని పెట్టి ఒడిశా నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్ కు చెందిన ఆరుగురిని రాజేంద్రనగర్ ఎస్ వోటీ, అత్త

Read More

కేటీఆర్ లీగల్ నోటీసుకు సుఖేశ్ చంద్ర శేఖర్ రిప్లే

న్యూఢిల్లీ, వెలుగు: తాను చేసిన ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీకి అంగీకరించే దమ్ముందా ? అని మంత్రి కేటీఆర్ కు మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖ

Read More

సీక్రెట్ గా 316 డబుల్ ఇండ్ల పంపిణీ..

పీర్జాదిగూడలో అందజేసిన మేడిపల్లి తహసీల్దార్  బీఆర్ఎస్ నేతలకే పంపిణీ చేశారని ఆరోపణలు  మేడిపల్లి వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా

Read More

హైదరాబాద్ సిటీ బస్సులో టికెట్ ధర రూ.29 వేలు

రాణిగంజ్ డిపో బస్ టికెట్ మెషీన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్   సికింద్రాబాద్​, వెలుగు:  సిటీ బస్సులో ఎంత దూరం వెళ్లినా వంద రూపాయల కంటే ఎక్కు

Read More

ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్​ ఎందుకివ్వట్లే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వుల్ని అమలుచేయకపోతే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసి

Read More

బీఆర్ఎస్​ను గద్దె దించుతం: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల పరిశీలనకు వెళ్తే అరెస్టు చేస్త రా? అని బీజేపీ రాజ్యసభ సభ్యు

Read More

దోస్త్ థర్డ్ ఫేజ్​లో 72,949 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మూడో విడతలో 72,949 మందికి

Read More

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. బేసిక్ పే ఇవ్వాల్సిందే

డీఎస్ఈ ఆఫీస్ ముట్టడించిన కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులు జోరు వానలోనూ ఐదు గంటల పాటు నిరసన మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూటీఎఫ్ నేతలు 

Read More

ఓటుకు నోటు కేసు ..ఆగస్టు చివరి వారానికి వాయిదా

ఆగస్టు చివరి వారానికి వాయిదా మళ్లీ వాయిదా కోరవద్దని రేవంత్ అడ్వకేట్​కు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు విచ

Read More

30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్లల్లో తమ ప్రభుత్వం 47 బిలియన్​డాలర్ల పెట్టుబడులు సాధించిందని, తద్వారా 30 లక్షల మంది యువ

Read More

ఏసీబీ అధికారినంటూ వసూళ్లు.. గవర్నమెంట్ ఆఫీసర్లే టార్గెట్

     హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  గవర్నమెంట్ ఆఫీసర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫేక్ ఏసీబీ అధికారిని

Read More

కూరగాయల సాగు పెరగాలె: మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరింత పెరగా ల్సిన అవసరం ఉందని వ్యవసాయ

Read More