Hyderabad
బ్యాండ్ కళాకారుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తా: వెన్నెల
హనుమకొండ, వెలుగు: బ్యాండ్ వాయిద్యా కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ జీవీ వెన్నెల తెలిపారు. కళాకారుల స
Read Moreటీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల
సంఘం ఇన్చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్
Read Moreఎమ్మెల్యే పాయల్ శంకర్పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన గ్రామస్తులు మొక్కు చెల్లించున్నారు. గతం
Read Moreతమ్ముడితో వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగి అన్న ఆత్మహత్య
పెబ్బేరు, వెలుగు: ఆర్థిక, అనారోగ్య కారణాల తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపిన ప్ర
Read Moreఎంసెట్లో ర్యాంకు తక్కువ వచ్చిందని విద్యార్థి సూసైడ్
నిర్మల్, వెలుగు: ఎంసెట్లో ర్యాంకు తక్కువ వచ్చిందని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. దివ్య నగర్ లో
Read Moreవాహనదారులకు బిగ్ అలర్ట్.. పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ నెంబర్ ప్లేట్ మస్ట్.. మార్చుకోకపోతే బండి సీజ్
పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ 2019కి ముందు రిజిస్ట్రేషన్ వెహికల్స్కు మస్ట్ హెచ్ఎస్ఆర్ఎన్పీ లేజర్ కోడ్లో పూర్తి వివరాలు&nbs
Read Moreహార్ట్స్టెంట్లు.. ప్రైవేట్లోనే ఎక్కువ!..లక్షల్లో వసూలు
రాష్ట్రంలో ఏటా 51 వేల ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగినవి ఐదారు వేలలోపే కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖాన్లలో క్యా
Read Moreస్థానిక సంస్థల లెక్క తేలింది..తగ్గిన ఎంపీటీసీలు..పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీలు
566 ఎంపీపీలు, జడ్పీటీసీలు 5,773 ఎంపీటీసీ స్థానాలు.. 31 జడ్పీలు తేలిన లెక్క.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నిక
Read Moreబనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేము అడగలేదు: CM రేవంత్
న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ కడతామని ఏపీ చెప్పలేదు.. ఆపమని మేమ
Read Moreరిజర్వాయర్ల దగ్గర యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపకంపై ప్రధానంగా చర్చించామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డ
Read Moreతెలంగాణకు గోదావరి బోర్డు.. ఏపీకి కృష్ణా బోర్డు: కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధ
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఈఎన్సీ కనకరత్నం
హైదరాబాద్: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు జంకేలా చేస్త
Read Moreజలశక్తి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ : తెలంగాణ అంశాలు ఇవే
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి కేటాయింపులు, వాటాలు, కొత్త ప్రాజెక్టుల అంశంపై ఢిల్లీలో కీలక సమావేశం.. 2025, జూలై 16వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలోని క
Read More












