India
కరోనా బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏండ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెండో డోసు తీసుక
Read Moreదివ్యాంగుడైన ఫ్రెండ్ని కాలేజీకి మోసుకెళ్తున్నారు
కొల్లాం/కేరళ: ‘ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవారే నిజమైన స్నేహితులు’ అని తెలుగులో ఓ నానుడి ఉంది. దీన్ని అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు క
Read Moreఒకే దేశం ఒకేసారి ఎన్నికలు
దీనిపై లా కమిషన్ అధ్యయనం చేస్తోందని కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: లోక్సభకు, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ
Read Moreబార్డర్ నుంచి బాలీవుడ్ దాకా
గాయం వల్ల ఆర్మీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ 48 ఏళ్ల వయసులో ఫ్యాషన్ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఫ్యాషన్ కింగ్ గా మారిన ఆర్మీ మాజీ అధికారి సక్సెస్ క
Read Moreఇండియా మాకు పెద్దన్న లాంటిది
కొలంబో: భారత్ తమకు పెద్దన్న లాంటిదని శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య అన్నాడు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి ఇండియా అందిస్తున్న సాయం
Read Moreదేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,30,31,95
Read Moreజేఈఈ మెయిన్ షెడ్యూల్ మళ్లీ మారింది
హైదరాబాద్, వెలుగు: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ షెడ్యూల్ మరోసారి మారింది. విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మ
Read Moreచూడలేని వారికోసం స్మార్ట్ సెన్సర్ షూ
చూపులేని వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు అంకురిత్. ఆ ఆలోచన నుండి పుట్టిందే ‘స్మార్ట్ సెన్సర్ షూ.’ అస్సాంలో కరీంగంజ్
Read Moreఎమర్జెన్సీ ఎత్తేసిన లంకాధ్యక్షుడు
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మంగళవారం రాత్రి ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ప్రభుత్
Read Moreరష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వ్యూహం ప్రకారమే భారత వైఖరి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షంవైపు నిలబడాల్సివస్తే అది శాంతి పక్షమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలి
Read Moreదేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే
న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మోడీ
Read Moreదేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే
ఏనాడూ తమ పార్టీ తప్పుడు దారిలో పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే అని, అధికారం కంటే సిద్ధాం
Read More6 నెలల్లో 250 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టిన ఆటమ్
హైదరాబాద్, వెలుగు: సోలార్ పవర్తో ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్ కంపెనీ ‘ఆటమ్ ఛార్జ్’ కేవలం ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 250 యూ
Read More












