Karimnagar

కొండగట్టులో భక్తుల రద్దీ.. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని ప్రత్యేక పూజలు

కొండగట్టు వెలుగు:  జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్

Read More

సన్నకారు రైతు ఆమ్దానీ నెలకు5 వేలు మించుతలే!

ఎకరంలోపు ఎవుసంతో వచ్చేది అంతంతే.. ఇల్లు గడుసుడూ కష్టమే జయశంకర్​ వర్సిటీ శాస్త్రవేత్తల స్టడీలో వెల్లడి మూడున్నర ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు వచ

Read More

శాతవాహన వర్శిటీలో లా కాలేజ్ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం

కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం (మే 1

Read More

చల్‌‌గల్‌‌ మార్కెట్‌‌లో ఫుడ్‌‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌‌గల్​ మామిడి మార్కెట్‌‌లో నిషేధిత రసాయనాలు వాడుతున్నారన్న సమాచారం మేరకు సో

Read More

పిల్లలు వద్దనుకుంటే 'ఊయల' లో వదలండి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన శిశువును వద్దనుకునేవారు సిటీలోని ఎంసీహెచ్‌‌లో ఏర్పాటుచేసిన  ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలివ

Read More

కొత్త గనుల కోసం సమ్మెలో పాల్గొనండి : జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం గని కార్మికులు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు పెస్టిసైడ్ షాపులు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాలోని 8 మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో పెస్టిసైడ్, విత్తన విక్రయ కేంద్రాల నిర్వహణకు లైసెన్

Read More

గోదావరిఖనిలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్టాండ్​ఏరియాలో ఎంపీకి కాంగ్రెస్​పార్టీ శ్రేణులు ఘన

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50 అంగన్‌‌వాడీలకు సొంత బిల్డింగ్‌‌లు

రూ.6 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక్కో బిల్డింగ్‌‌కు రూ.12లక్షలు కేటాయింపు  రాజన్నసిరిసిల్ల, వెలు

Read More

మే18న గోదావరిఖనిలో సింగరేణి జాబ్​మేళా

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

కాళేశ్వరంలో 15 నుంచి సరస్వతి పుష్కరాలు..బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

మల్హర్, (మహాదేవపూర్) వెలుగు: జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జర

Read More

జగిత్యాల జిల్లాలో నిధుల రికవరీలో జాప్యం .. ముందుకు సాగని ఎంక్వైరీ

 జగిత్యాల జిల్లా  వీవీపీ ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్, ఇతర నిధుల గోల్ మాల్  రూ. 6.90 కోట్ల నిధుల గోల్ మాల్.. రూ. రెండు కోట్ల రికవరీ

Read More