Karimnagar
కల్తీ విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపాం: మంత్రిశ్రీధర్ బాబు
కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి శ్రీధర్ బాబు రివ్యూ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి
Read Moreకరీంనగర్ ప్రజల చిరకాల కోరిక తిరినట్టేనా .. ఎల్ఎండీపై రూ.77 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి
నిర్మాణానికి కేంద్రం రెడీగా ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరనున్న గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక కరీంనగర్, వెలుగు: రూ.77
Read Moreసెస్ అధికారుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసిన రైతులు
కోనరావుపేట, వెలుగు: రైతుల పట్ల సెస్ అధికారులు దురుసు ప్రవర్తనపై ఓ యువ రైతు ఎక్స్&zwn
Read Moreవేములవాడ రాజన్న దేవస్థానంలో .. నిత్యాన్నదాన సత్రానికి రూ.2 లక్షల విరాళం
వేములవాడ, వెలుగు: రాజరాజేశ్వరస్వామి దేవస్థానం నిత్యాన్నదాన సత్రానికి సుప్రీంకోర్టు లాయర్లు రూ.2 లక్షల విరాళం గురువారం అందజేశారు. బోయినిపల్లి మండలం వరద
Read Moreగోదావరిఖనిలో హెల్మెట్ పెట్టుకోని వారికి గులాబీలు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని మెయిన్ చౌరస్తాలో ట్
Read Moreగోదావరిఖనిలోని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలే : కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు
గోదావరిఖని, వెలుగు: కార్మిక హక్కులను కాలరాసేలా 44 కార్మిక చట్టాలను కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్కోడ్&z
Read Moreమానేర్ రివర్ ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి .. సీఎంకు చాడ వెంకటరెడ్డి వినతి
కరీంనగర్ సిటీ, వెలుగు: నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై, సంబంధిత గుత్తేదారుపై, గ
Read Moreఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో .. కరీంనగర్ నియోజకవర్గంలో అప్రూవల్ కాని ఇందిరమ్మ కమిటీలు
కమిటీలు ఫైనల్ కాకపోవడంతో పూర్తికాని అర్హుల ఎంపిక అర్హులకు తప్పని ఎదురుచూపులు కరీంనగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు ఇందిరమ్మ
Read Moreమా భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దు .. సర్వేకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న పోడు రైతులు
వీర్నపల్లి, వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ పెట్టి పొట్ట కొట్టొద్దని రైతులు ఫారెస్ట్ ఆఫీసర్స్ ను వేడుకున్నారు. రాజన్న
Read Moreజాండిస్ సోకి దెబ్బతిన్న చిన్నారి లివర్ .. దాతల సాయం కోసం పేరెంట్స్ వేడుకోలు
చిన్నారి మనీశ్ కు పెద్ద జబ్బు ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ. 25 లక్షలు అవసరం రాజన్న సిరిసిల్ల,వెలుగు: మూడేండ్ల బాబు జాండిస్ వ్యాధితో బాధపడు
Read Moreవేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
వేములవాడ, వెలుగు: మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ కారును అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో వ్యక్తికి గాయాలు అయ్
Read Moreమహిళలకు సోలార్ ప్లాంట్లు .. ఇందిరా మహిళా శక్తి స్కీం ద్వారా మంజూరు
ఒక్కోటి 0.5 మెగావాట్లతో జిల్లాలో రెండు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం ఒక్కో ప్లాంటుకు రూ.1.50 కోట్లు కేటాయింపు ఇప్పటికే ల్యాండ్&zw
Read Moreమద్యం మత్తులో కారు నడిపి.. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరిని ఢీ కొట్టిండు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు రెండు వేర్వేరు చోట్ల ఇద
Read More












