
Karimnagar
భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
సైదాపూర్, వెలుగు: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్పమేలా సత్పతి అధికారులకు సూచించారు. భ
Read Moreరాజన్నసిరిసిల్లలో చీరల తయారీకి కూలీ రేటు ఖరారు
ప్రభుత్వానికి నేతన్నలకు కుదిరిన ఒప్పందం బట్ట ఉత్పత్తికి ఆసామికి మీటరు రూ.34, కార్మికుడికి కూలీ రూ.5 మహిళా సంఘాలకు చీరలు
Read Moreనిన్న తెలంగాణలో.. ఇవాళ ఏపీలో భూ ప్రకంపనలు
తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నిన్న ( మే 5)న తెలంగాణలోని కరీంగర్ భూ ప్రకంపనలు రాగా.. ఈ రోజు ( మే 6) ఆంధ
Read Moreజగిత్యాల జిల్లాలో హామీగానే మిగిలిన ఆవాల రీసెర్చ్ వింగ్
పొలాసలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇప్పటికే నివేదికలు పంపిన సైంటిస్టులు ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు
Read Moreకరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భూకంపం .. 3 నుంచి 5 సెకన్ల పాటు కంపించిన భూమి
రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదు భారీ పేలుడు శబ్దం.. ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు కరీంనగర్/బాల్కొండ, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, ని
Read Moreఉద్యమ బంధం తెగిపోయినా.. ఆదివాసులతో పేగు బంధం తెగిపోలే: మంత్రి సీతక్క
కరీంనగర్: మావోయిస్టు విప్లవోద్యమం నుంచి ఉద్యమ బంధం తెగిపోయిన.. ఆదివాసులతో ఉన్న పేగు బంధం తెగిపోలేదని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మే
Read Moreభార్య కాపురానికి రావడం లేదని అత్తింటి ఎదుట భర్త ఆందోళన
కోరుట్ల, వెలుగు: తన భార్య కాపురానికి రావడం లేదని మహిళా సంఘాలు, కుటుంబసభ్యులతో కలిసి ఓ వ్యక్తి అత్తింటి వద్ద ఎదుట ఆందోళనకు దిగాడు. కోరుట్ల పట్టణం ప్రకా
Read Moreఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపాల్ మోహన్
కోరుట్ల, వెలుగు: కోరుట్ల మండలం కల్లూరులోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో 2025–-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతిపై నేటి నుంచి సదస్సులు
పైలెట్ ప్రాజెక్టు కిందఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాల ఎంపిక కరీంనగర్లో సైదాపూర్, పెద్దపల్లిలో ఎలిగేడు, సిరిసిల్లలో రుద్రంగి
Read Moreజమ్మికుంటలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంటలో నూతన వధూవరులను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. ఆదివారం పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్
Read Moreకరీంనగర్ జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కోనరావుపేట,వెలుగు: జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆ
Read Moreఅధిక వడ్డీ ఇస్తామని.. కోటిన్నరతో జంపైన వ్యాపారులు
ఎలారెడ్డిపేటలో ఇద్దరు వ్యాపారులు పరార్ అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బులు వసూళ్లు రూ. కోటిన్నరకుపైగా మోసపోయిన బాధితులు ఎల్లారెడ్డిపేట, వ
Read Moreకరీంనగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ ఆదాయం అంతంతే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.109.23 కోట్లు 25 శాతంతో రాయితీతో చెల్లించిన దరఖాస్తుదారులు 20 శాతంలోపే
Read More