KCR

తెలంగాణను దళిత ద్రోహి ఏలుతుండు

కేసీఆర్ పేదల పాలిట యముడిలా తయారయ్యాడన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి

Read More

రైతుల గందరగోళానికి కేసీఆరే కారణం

హుజూరాబాద్ ఎన్నికల టెన్షన్ లో మర్చిపోయి ఇప్పుడు హడావుడి చేస్తున్రు బీజేపీ ఎంపీ అరవింద్ న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు గందరగోళం కావడాన

Read More

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్ హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో లంచ్ మీటిం

Read More

నేను మంత్రి కావడం కేసీఆర్ కు ఇష్టం లేదేమో

  సీఎం అనాగరిక భాష మాట్లాడటం సిగ్గు చేటన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను చెప్పిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. అమరవీరుల స్థూపం దగ

Read More

కేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్

కిషన్​రెడ్డి రండ మంత్రి,  చేతగాని దద్దమ్మ, ఉన్మాది సిగ్గు, లజ్జ ఉంటే కిషన్​రెడ్డి, పీయూష్​ గోయల్​ కండ్లు తెర్వాలె రైతు హంతక పార్టీ బీజేప

Read More

కేంద్రం దగ్గరకు వెళ్తే విమాన ఖర్చులు దండగ

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి   తాము కొనబోమన్నారు సీఎం కేసీఆర్. పేగులు తెగేదాకా కేంద్రంతో కొట్లాడినామన్నారు. కేంద్రం దగ్గ

Read More

రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రగతి భవన్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య&zwnj

Read More

ఏకగ్రీవాల కోసం టీఆర్ఎస్ పాచికలు పారలే

నామినేషన్​ విత్​డ్రాల చివరి రోజు ఆదిలాబాద్​లో హైడ్రామా సంబంధం లేని వ్యక్తితో విత్​డ్రా చేయించేందుకు  ప్రయత్నం  అడ్డుకున్న బ

Read More

ఢిల్లీలో కేసీఆర్‌‌ ఎదురుచూపులు

రెండో రోజు దొరకని ప్రధాని అపాయింట్ మెంట్ ఇయ్యాల హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగు ప్రయాణం హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో వరి సాగుపై కేంద్

Read More

అమిత్ షా ను కలిశాక  కేసీఆర్ తీరు మారుతుంది

1969 లో తెలంగాణ ఉద్యమంలో 365 మంది చనిపోతే.. మలి దశ ఉద్యమంలో 1200 మంది చనిపోయారన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. చనిపోయిన కుటుంబాలకు  ఆర్ధిక

Read More

రైతులకు ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే కేసీఆర్‌ను నమ్మేదెలా?

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో  ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో సర్కార్ ఫెయిల్

Read More

నీటి వాటాలను తేల్చాల్సిన బాద్యత కేంద్రానిదే

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదన్నారు. తెలంగాణ నీటి వాటా ఎంతో చెప్పాలన్నారు.విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నార

Read More

కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనదు... దొడ్డు బియ్యం కొంటుంది

ధర్నా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం  సాధించింది శూన్యమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనదని... దొడ్డు బియ్యం కొంటుందన

Read More