Khammam
మధిర ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అడ్మిషన్లకు బ్రేక్.. వచ్చే ఏడాదికే తరగతులు!
వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు చేసే అవకాశం కౌన్సెలింగ్ పూర్తవడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా మధిరలో కొత్తగా మంజూ
Read Moreవెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధం : డాక్టర్ భీంరావు యశ్వంత్ అంబేద్కర్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద
Read Moreరాష్ట్రంలో ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు.. అల్పాహార పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
మధిర, వెలుగు: రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉదయం పౌష్టికాహారాన్ని అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వి
Read Moreఆయిల్పామ్ సాగు విస్తరణను పెంచాలి..అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
డ్రిప్ పరికరాల కొరత ఉండొద్దని సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్&z
Read Moreబాలింతలు ఇన్ఫెక్షన్కు గురై పది రోజులైనా పట్టించుకోరా?..బాన్సువాడ ఘటనపై విచారణ జరిపించాలి: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ వికటించించి గర్భిణులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఘటన జరిగి పది రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడ
Read Moreవిద్యా విధానంలో మార్పు తెచ్చిన ఘనత మోదీదే : బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
మధిరలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై హర్షం దేశంలోనే ఆదర్శ కాలేజీగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి హైదరాబా
Read Moreతెలుగు రాష్ట్రాల్లో స్టార్ హెల్త్ క్యాంపులు
హైదరాబాద్, వెలుగు: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తో
Read Moreఖమ్మంలో ‘హరిత భవన్’ కోసం ప్రతిపాదనలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్&zw
Read Moreమున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర
ఖమ్మం టౌన్/ కూసుమంచి, వెలుగు : మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేసి, భూసేకరణ, డ్రైనేజీ, లేఅవుట్ అభివృద్ధి, తదితర అంశాలను నిర్దిష్ట గడువుల
Read More70.40 లక్షల మంది రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా ప్రస్తుత వానాకాలానికి 70.40 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇ
Read MoreTG20 లీగ్లో ఫైనల్కు దూసుకెళ్లిన ఖమ్మం
హైదరాబాద్: టీజీ 20 లీగ్లో ఖమ్మం జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం రాత్రి హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యా
Read Moreకాంగ్రెస్ సభ్యత్వం తీసుకో.. ఆలోచిస్తాం...హరీశ్ మంత్రి పదవి అడగడంపై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే చాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తి చేసి ఇస్తానని హరీశ్ రావు అనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గ
Read Moreఖమ్మంలో జులై 10న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ
తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. జులై 10వ తేదీన ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ప్రతిష్టాత్మక ‘రైతు ఆశీర్
Read More












