Kishan reddy

పసుపు రైతులను మోసం చేసినందుకు గొంతు కోసుకో

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జేబులు కట్ చేసి, నిజామాబాద్ ఎంప

Read More

ఫ్లై ఓవర్లు చూపించి ఇదే అభివృద్ధి అంటున్న సర్కారు

కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో బస్తీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ ప్రేమ్ న

Read More

మేము పవర్​లోకి రాగానే  ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేస్తం

ల్యాండ్, శాండ్, లిక్కర్, రైస్, మైన్స్ మాఫియాలను నడిపిస్తున్నరు: కిషన్​రెడ్డి     మేము పవర్​లోకి రాగానే  ప్రగతి భవన్ ను ప

Read More

తెలంగాణలో కక్ష్య పూరిత రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో కక్ష్య పూరిత రాజకీయం నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, సోషల్ మీడియా జర్నలిస్టులప

Read More

పోరాట యోధులను గుర్తు చేసుకోవాలి

ఇతీయాస్ సంకలన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హైదరాబాద్ సాలర్జింగ్ మ్యూజియంలో నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ రోజు నుండి

Read More

బియ్యం స్కామ్​ నిరూపిస్తవా?

మాయమైన ధాన్యంపై సీబీఐ విచారణకు రెడీ ఎఫ్​సీఐ, సివిల్ సప్లైస్​ శాఖల విధులపై కేంద్ర మంత్రికి అవగాహన లేదు మేం కొన్న వడ్లకు ఎఫ్​సీఐకి ఏమిటి సంబంధం? కరీం

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్లో మాట్లాడ

Read More

రైస్​ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తం

దీక్షల పేరిట రైతుల జీవితాలతో టీఆర్​ఎస్​ ఆడుకున్నది: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి 4. 53 లక్షల బస్తాల ధాన్యం  షార్టేజ్ బయటపడింది ఇంత ధాన్యం ఎక

Read More

పెట్రో, గ్యాస్ ధరలపై కేటీఆర్ ట్వీట్కు కిషన్ రెడ్డి కౌంటర్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నది తెలం

Read More

రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలె

రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎఫ్సీఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా.. 4,53,89

Read More

పోలీసుల వేధింపులు తెలంగాణలోనే ఎక్కువ

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేటీఆర్ చేసిన ట్వీట్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డిజీల్ ధరలు ఉన్నది తెలంగాణలోన

Read More

తేజ్ బహదూర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోడీ

న్యూఢిల్లీ: ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా  ఈ నెల 20, 21వ తేదీల్లో ఎర్రకోట వద్ద ‘విశాల్ సమాగమ్’ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి

Read More

టీఆర్ఎస్పై తిరుగుబాటు మొదలైంది

రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, డ్రగ్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నయ్​ కేంద్రం హైవేలు డెవలప్​ చేస్తుంటే టీఆర్​ఎస్ ​లీడర్లు భూదందాలు చేస్తున్నరు

Read More