Kishan reddy

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

రాష్ట్రంలో కుటుంబ పాలనతో జనం విసిగిపోయారని అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు . కేసీఆర్ మాటలను జనం పట్టించుకోవడంల

Read More

యోగా ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రులు 

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 27న నిర్వహించనున్న యోగ ఉత్సవ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,  సర్వానంద సోనావాల పరిశీలించారు. ఈ సందర్భ

Read More

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా

తెలంగాణలో కుటుంబ పాలన చేసేవాళ్లు దేశ ద్రోహులంటూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయానిక

Read More

హైదరాబాద్లో ప్రధానికి ఘన స్వాగతం

కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు వచ్చారు ప్రధాని మోడీ. బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తల

Read More

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు రావాల్సి ఉంది. అయితే నలభై నిమిషాల ముందుగానే అంటే 12 గంట

Read More

టీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగడం ఖాయం

బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నరు: తరుణ్​ చుగ్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, తమ పార్టీ

Read More

జూన్ 23 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. 2వ విడుత ప్రజాసంగ్రామ

Read More

టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారు

కేసీఆర్ ముక్త్ తెలంగాణే తమ లక్ష్యమన్నారు బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీ

Read More

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు

రాష్ట్రంలో కుటుంబ పాలనను జనం అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తండ్రీ కొడుకుల పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. ర

Read More

కేసీఆర్ ఢిల్లీ టూర్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం అబద్దం

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం సిగ్గుచేటన

Read More

ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చండి..

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి నేతృత్వంలో కిషన్ రెడ్డి విజ్ఞప్తి  ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చాలని, లేదంటే తాము తీవ్రంగ

Read More

మొదట క్యాన్సిల్..చివరి నిమిషంలో ఒకే

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​లోని బుద్ధవనం ప్రాజెక్టును ఇటీవల సాదాసీదాగా ఓపెనింగ్ చేయడం వెనుక పొలిటికల్​హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. కేంద్

Read More

సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను ప్రారంభించిన అమిత్ షా

హైదరాబాద్: రామంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ కు కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్  

Read More