Kishan reddy

ఫ్రీ కరెంట్ హామీ ఏమైంది?

నిజాం ఆలోచనలతో కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. TRS నేతలు ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్నా

Read More

రెండోరోజు కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్ర

బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.జోగులాంబ గద్వాల జిల్లా ఇమామ్ పూర్ నుంచి ఆలంపూర్ లోని ప్రొగటూరు వరకు యాత్ర కొనసాగనుంద

Read More

ప్రధాన మంత్రి మ్యూజియం ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సంగ్రహాలయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటు చేసిన

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ పేరుతో రైస్‌ మిల్లు

Read More

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్

Read More

మూడోసారి మోడీనే

నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గ

Read More

టూరిస్ట్ గా వచ్చారే తప్ప చేసిందేమి లేదు

హన్మకొండ: జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఓ టూరిస్ట్ గా వచ్చారే తప్ప.. వరంగల్ కు చేసిందేమి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్

Read More

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జెండా ఎగరాలె

గద్వాల, వెలుగు : జమ్మూ కాశ్మీర్ విముక్తి కోసం, నూతన విద్యా విధానం కోసం, రామ్ మందిర్ నిర్మాణం కోసం ఏబీవీపీ కృషి చేసిందని  కేంద్ర సాంస్కృతిక పర్యాట

Read More

ఐదుసార్లు అవమానించినా భరించినం

సీఎం కేసీఆర్ సూచన మేరకు పీయూష్ గోయల్‎ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ

Read More

ఎఫ్ సీఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి

కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూకలు తింటారా అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా అని ఫైరయ్యారు. రాజ్యాంగం ప్రకారమే F

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ

Read More

ఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు

సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన

Read More