
latest telugu news
ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన టెర్రర్ లాంచ్ ప్యాడ్ల రీబిల్డింగ్.. సహకరిస్తున్న పాక్ ఆర్మీ, ఐఎస్ఐ!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన టెర్రర్ లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ మళ్లీ నిర్మిస్తోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ద
Read Moreఆర్వోబీ ఐరన్ గడ్డర్ విరిగిన ఘటనపై ఎంపీ వంశీ ఆరా
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి-కునారం ఆర్వోబీ ఐరన్&zwn
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా
Read Moreలా స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ నిజమే.. బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం: వైద్య పరీక్షల రిపోర్ట్
బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం బాధితురాలి తలపై హాకీ స్టిక్ తో కొట్టిన గాయం లా కాలేజీ సెక్యూరిటీ గార్డ్ అరెస్టు ఫ్రెండ్ను ఫ్
Read Moreవరంగల్ పబ్లిక్.. కొంపదీసి వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్లో పచ్చళ్లు కొన్నారా..?
కెమికల్స్ కలిపి పికెల్స్ తయారీ రూ.18.29 లక్షల విలువైన పచ్చళ్లు సీజ్ హనుమకొండ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస
Read Moreశుక్లాజీ.. ఐఎస్ఎస్లో ఎట్లుంది..? ఆస్ట్రోనాట్ శుభాంశును ఆరా తీసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Read Moreఐఫోన్ కోసం గొంతుకోసి చంపేశారు.. హైక్వాలిటీ రీల్స్ చేయొచ్చనే ఆలోచనతో మర్డర్
బహ్రైచ్(యూపీ): ఐఫోన్ కోసం ఇద్దరు మైనర్లు ఓ యువకుడిని దారుణంగా చంపేశారు. ఉత్తరప
Read Moreబంధువుల ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి రూ.1.90 లక్షల కొట్టేసిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు: విదేశాల్లో ఉంటున్న తన బంధువుల ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్కు చెందిన 37 ఏ
Read More10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు
మైనర్పై రాజస్థాన్ యువకుడి లైంగికదాడి నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఆదిలాబాద్, వెలుగు: రూ.10 వేలకు పదో తర
Read Moreబాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం
బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. శన
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి: బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఓబీసీ జాతీయ
Read Moreఅవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు
శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Read Moreమంజీరా బ్యారేజీకి ముప్పులేదు.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్న వార్తలు ఫేక్
ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లతో డీపీఆర్ ఇప్పటికే రూ. 3.52 కోట్లతో మరమ్మతులు చేస్తున్నం బ్యారేజీని సందర్శించిన వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్
Read More