latest telugu news

రాష్ట్రానికి యూఏఈ కంపెనీలు.. రూ.2 వేల కోట్ల పెట్టుబడులు

మంత్రి శ్రీధర్​బాబు సమక్షంలో శైవ గ్రూప్, టారానిస్ ​కేపిటల్ సంయుక్తంగా​ అగ్రిమెంట్‌‌ 5 స్థానిక కంపెనీలతో కుదిరిన ఎంవోయూ.. 5 వేల మందికి ల

Read More

గోదావరిలో మునిగి పాస్టర్ మృతి

మణుగూరు, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చర్చి పాస్టర్  చనిపోయ

Read More

తెలంగాణలో ఒకేసారి 12 చోట్ల ఏసీబీ సోదాలు.. ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్ అదుపులోకి

తెలంగాణలో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. బుధవారం (జూన్ 11) ఒకేసారి 12 చోట్ల సోదాలు చేస్తున్నారు.   గతంలో ఇరిగేషన్ శాఖలో SEగా పనిచేసిన నూనె శ్రీధర్

Read More

నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా.. టెర్రరిజాన్ని అంతమొందిస్తాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

11 ఏండ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినయ్ బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం హ

Read More

ఇది చూస్తే కామారెడ్డి హోటల్స్లో తినరు.. నల్లటి నూనె, ముక్కిపోయిన పిండి.. కిచెన్ చూస్తే ఇక అంతే!

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలోని హోటల్స్, ఫ్లోర్ మిల్​పై స్టేట్​ఫుడ్ సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ టీమ్​  మంగళవారం (జూన్ 10)  దాడి

Read More

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అమ్ముకోవచ్చు.. సిద్ధిపేటలో తొలి ఫ్యాక్టరీ రెడీ!

365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు    తుది దశకు చేరిన పనులు  ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు స్థానికంగానే  రైతుల

Read More

హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్ సైడ్ ఉండేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

ఎల్బీనగర్, వెలుగు: సీబీఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.34 కోట్లు కొట్టేశారు. బెంగళూరులో హ్యుమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్

Read More

విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా.. శాశ్వత అంగ వైకల్యానికి రూ.80 లక్షలు

నలుగురు కుటుంబసభ్యులకు కూడా రూ.20 లక్షల వరకు బీమా సౌకర్యం  ఎస్‌‌బీఐతో ప్రభుత్వం ఒప్పందం  ఈ బీమా పథకం చిరస్థాయిలో నిలిచిపోతు

Read More

నేడు(జూన్ 11) స్పేస్కు శుభాంశు శుక్లా.. సాయంత్రం 5.30కు ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం

వాతావరణం పైనే అందరి అనుమానాలు రాకేశ్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్లనున్న రెండో ఇండియన్గా శుక్లా వాషింగ్టన్: భారత వాయు సేన గ్రూప్ కెప్టెన్

Read More

జులై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సెలింగ్.. ఆగస్టులో ఫస్టియర్ క్లాసులు ప్రారంభం

జోసా తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తం టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడి నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్సెల్, లీప్ స్టార్ట్, ఇంటె

Read More

పదేండ్లలో దేశానికి బీజేపీ చేసిందేంటి ? మోదీ, అమిత్ షా.. అభివృద్ధి నిరోధకులు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ట్రంప్‌‌కు భయపడి మోదీ తోకముడిచిండు.. పాక్‌‌తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు  ఇందిరమ్మతో ఆయనకు పోలికేంటి? కేంద్ర మంత్

Read More

దేశం గొంతుకను గట్టిగా వినిపించారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు

ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు  ప్రధానిని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులు న్యూఢిల్లీ: భారత్ గ

Read More

భారీగా అమ్మేస్తున్నారు.. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్లోకి తగ్గుతున్న పెట్టుబడులు.. SIP లో తగ్గని జోరు

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​లోకి పెట్టుబడులు మే నెలలో రూ. 19,013 కోట్లకు పడిపోయి, గత 13 నెలల్లోనే అత్యల్పస్థాయికి చేరుకున్నాయి.  ఇన

Read More