
latest telugu news
ఐటీ కారిడార్లో వరద కట్టడికి చర్యలు.. దుర్గం చెరువు, కాలువలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
మాదాపూర్/ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్లో వరద ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం (జూన్ 10) పరిశీలించారు. నాలాల్లో వ&
Read Moreక్రిటికల్ మినరల్స్కు ప్రపంచవ్యాప్త పోటీ.. జియో ఫిజిక్స్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: క్రిటికల్ మినరల్స్కు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉందని, భారత్కు భవిష్యత్తులో మరింత అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి
Read Moreహెచ్ఎండీఏ ప్లాట్స్ ఫర్ సేల్.. త్వరలో వేలం పాటలు
ల్యాండ్ పూలింగ్ ద్వారా పెద్దమొత్తంలో భూముల సేకరణ అభివృద్ధి చేసి లేఅవుట్స్ సిద్ధం చేసిన అధికారులు వేలం కోసం ప్రభుత్వానికి ప్రతిపాద
Read Moreఅంతా ఇంజినీర్లే చేశారు.. బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ వాళ్ల నిర్ణయమే: హరీశ్రావు
నీళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలివ్వలేదు మహారాష్ట్ర అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినం కాళే
Read Moreవెండి ధర రూ.లక్ష 8 వేలకు పైనే.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం వెండి ధర రూ.1,000 పెరిగి కిలోకు రూ.1,08,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. శనివారం (June
Read Moreనాలుగో రోజూ రయ్ రయ్..256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. నిఫ్టీ 100 పాయింట్లు జంప్
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లు దూసుకెళ్లడంతో దేశీయ మార్కెట్లు కూడా పరుగులు పెట్టాయి. ఆర్బీఐ రేటు తగ్గింపు ఎఫెక్ట్ కూడా కలసి రావడంతో సోమవారం (June 9
Read Moreబనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక ఈ నెల 12న ఎన్డబ్ల్యూడీఏ టాస్క్
Read Moreఅట్టుడుకుతున్న లాస్ఏంజెల్స్.. అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ మూడోరోజూ కొనసాగిన ఆందోళనలు
నేషనల్ గార్డ్స్ మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు మాస్క్లతో ముఖం కప్పుకుని రెచ్చిపోయిన ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు
Read More27 మంది ఉపాధ్యక్షులు.. 69 మంది ప్రధాన కార్యదర్శలు..TPCC నూతన కార్యవర్గం ఇదే
హైదరాబాద్: టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జ
Read Moreసిగ్గుపడాల్సిన అవసరమే లేదు.. జగన్, భారతి క్షమాపణ చెప్పాలి: షర్మిల
చిత్తూరు: అమరావతి వేశ్యల రాజధాని అంటూ పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు ఓ టీవీ ఛానెల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమార
Read Moreఆగస్టు 15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలన్ని పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
నల్లగొండ: 2025, ఆగస్టు15 కల్లా రాష్ట్రంలోని భూ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం (జూన్ 9) మిర్యాల
Read MoreCM చంద్రబాబు వచ్చినా సరే.. బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకుని తీరుతాం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నార
Read Moreతెలంగాణలో బెట్టింగ్ యాప్ల వేధింపులకు మరో యువకుడు బలి
రాజన్న సిరిసిల్ల: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మరణాల ఆగడం లేదు. బెట్టింగ్ యాప్లపై నిషేధమున్నా ఫోన్లో రోజుకో 4 కొత్త బెట్టింగ్యాప్స్పుట్
Read More