latest telugu news

ప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని హైదరాబాద్​జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివ

Read More

కువైట్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 37 వేల మంది పౌరసత్వం రద్దు.. ఇందులో 26 వేల మంది మహిళలే..!

కువైట్ ప్రభుత్వం ఆగస్ట్ 2024 నుంచి 37 వేల మంది పౌరసత్వాన్ని తొలగించింది. దీంతో.. రాత్రికి రాత్రే వేల మంది కువైట్ దేశస్తులు కాకుండా అయిపోయారు. ఇందులో.

Read More

జపాన్ను దాటేశాం.. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : నీతి ఆయోగ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా దూసుకుపోతున్న ఇండియా.. లేటెస్ట్ గా మరో మైలు రాయిని దాటింది. జపాన్ ను అధిగమించి 4వ స్థానానిక

Read More

TG ECET : తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంకర్స్ వీళ్లే..!

పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12 న నిర్వహించిన ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడ

Read More

కాళేశ్వరం పుష్కరాలకు పోటెత్తిన భక్తులు.. 7 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం

కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలకు మరొక్క రోజే మిగిలి ఉండటం.. ఆదివారం (మే 25) సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా క్యూ క

Read More

వాట్సాప్‎లో మరో కొత్త ఫీచర్.. గ్రూప్​చాట్స్‎కి ఎంతో యూజ్‎ఫుల్

వాట్సాప్‎లో వాయిస్​చాట్ అనే కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇది గ్రూప్​చాట్స్‎కి బాగా ఉపయోగపడుతుంది. దీనిద్వారా రియల్ టైం ఆడియో చాట్ చేయొచ్చు. సెలక్టి

Read More

కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఊహాజనితమే: గంగుల

కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. బీఆర్ఎస్ హైకమాండ్‎పై అసంతృప్తిగా

Read More

తరతరాలకు స్ఫూర్తిదాత తులసీదాస్

తులసీదాస్ గొప్ప కవి. మతోద్ధారకుడు. ఆయన తన సొంత బోధనా విధానాన్ని నెలకొల్పి తన శిష్యులకు ‘‘విముక్తులు” అని ప్రఖ్యాత నామం ఇచ్చి, అన్ని

Read More

విజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి

కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణం

Read More

రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం

Read More

ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు కౌంటర్‎గా భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎పై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మ

Read More

భారీ వర్షాలకు కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై మృతి

ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలులు, మరో వైపు ఉరుములు మెరుపులతో కూడిన వానలతో ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. శనివారం

Read More

IPL 2025: ఏం కొట్టుడు కొడుతున్నారు భయ్యా: రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025 సీజన్‌

ఐపీఎల్‎లో ఆటగాళ్లు, జట్లు రికార్డులు సృష్టించడం కామన్. కానీ ఐపీఎల్ 2025 సీజన్ మాత్రం వేరే. ఎందుకంటే ఈ సీజనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంట

Read More