latest telugu news

జార్ఖండ్‎లో భారీ ఎన్ కౌంటర్.. భద్రత దళాల చేతిలో JJMP చీఫ్ పప్పు లోహ్రా హతం

రాంచీ: జార్ఖండ్‎లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం (మే 24) తెల్లవారుజూమున లతేహార్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు

Read More

సుప్రీంకన్నా హైకోర్టుల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ: జస్టిస్ అభయ్ ఓకా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కార్యకలాపాలు చీఫ్ జస్టిస్ కేంద్రంగానే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్

Read More

మహారాష్ట్రలో దారుణం: ఎంబీబీఎస్‌ స్టూడెంట్​పై గ్యాంగ్‌ రేప్‌

ముంబై: ఎంబీబీఎస్‌ థర్డ్‌ ఇయర్‌‌ చదువుతున్న 22 ఏండ్ల యువతిపై ఆమె క్లాస్‌మెంట్స్‌ గ్యాంగ్‌ రేప్‌ చేశారు. మహారాష్

Read More

Ghatikachalam Trailer: సస్పెన్స్‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌గా ‘ఘటికాచలం’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

నిఖిల్ దేవాదుల హీరోగా అమర్ కామెపల్లి తెరకెక్కించిన చిత్రం ‘ఘటికాచలం’.ఎం.సి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథను అందించారు. దర్శకుడు మా

Read More

Mystery Thriller: సంగీత్ శోభన్‌‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ.. స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌ల‌తో గ్యాంబ్ల‌ర్స్

‘మ్యాడ్‌‌ స్క్వేర్‌‌’తో మరో సూపర్ హిట్ అందుకున్న సంగీత్ శోభన్‌‌.. సోలో హీరోగా  నటిస్తున్న చిత్రం &lsquo

Read More

గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్.. కార్లతో నిందితుల విక్టరీ ర్యాలీ 

బెంగళూరు: గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు కార్లు, బైక్‎లతో రోడ్లపై ర్యాలీగా వెళ్తూ హల్​చల్​చేశారు. కర్నాటకలోని హవేరీ జిల్లా అక్కి అలూర

Read More

అమ్మా.. నేను దొంగను కాదు: లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న పన్నెండేళ్ల బాలుడు

కోల్‎కతా: బెంగాల్‎లోని మేదినీపూర్‎లో విషాదం చోటుచేసుకుంది. చిప్స్ పాకెట్ కొనుక్కోవడానికి షాపుకు వెళ్లిన బాలుడిపై యజమాని దొంగతనం అంటకట్టాడు

Read More

తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‎లో 300 దాటిన మీటర్

తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చే

Read More

మన విదేశాంగ విధానం విఫలమైంది: రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: మన దేశ విదేశాంగ విధానం పతనమైందని కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌&zwnj

Read More

అభివృద్ధిలో ‘నార్త్ ఈస్ట్‌‌‌‌’ దూసుకెళ్తున్నది.. యువత హింసను వీడడంతోనే ఇదంతా సాధ్యమైంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం

Read More

కోటాలో ఏం జరుగుతోంది..? స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాజస్థాన్ సర్కార్​ను నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ: కోటాలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలోనే స్టూడెంట్లు ఎందుకు ఆత్మహత్యలు చేస

Read More

మరో నేషనల్ ఈవెంట్‎కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మరో నేషనల్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ ఆతిథ్యం

Read More