latest telugu news

శాటిలైట్ ఇంటర్నెట్ స్ప్రెక్ట్రమ్ ధరలు..సబ్స్ర్కైబర్కు రూ.500, ఆపరేటర్లకు 4 శాతం లెవీ.. ఇక జెట్ స్పీడ్ ఇంటర్నెట్

శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్ ధరలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిఫారసులను ప్రకటించింది. ఎలాన్ మస్క్ తో సహా

Read More

మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం.. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచం అంతా చూసే ఈవెంట్.. ప్రపంచ సుందరీమణులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్టాత్మక పోటీలు. అలాంటి ఈవెంట్ ను తెలంగ

Read More

హైదరాబాద్‎లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి

Read More

బీఓబీ భారీ నోటిఫికేషన్.. పదో తరగతితో 500 పోస్టుల భర్తీ.. పూర్తి డీటైల్స్

ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్​ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో ఖ

Read More

ఇండియాపై 400 డ్రోన్స్తో దాడి.. పాక్ డ్రోన్స్, పెల్లెట్స్ ఎలా ఉన్నాయో చూశారా..!

పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. పహల్గాం దాడికి కేంద్రంగా పనిచేసిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడంతో ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలని వి

Read More

అదంతా అబద్ధం.. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ఫేక్ ప్రచారం: విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ: గురువారం (మే 8) రాత్రి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని.. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు ప్రయత్నించిందని కేంద్ర విదేశాంగ

Read More

భారత్– పాక్ ఉద్రిక్తతల నడుమ.. మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతాయా?

= పార్టిసిపెంట్లకు కట్టుదిట్టమైన భద్రత = ఇవాళ కూడా నగరానికి పలువురు పార్టిసిపేంట్స్ హైదరాబాద్:  భారత్– పాక్  ఉద్రిక్తతల నేపథ్యంలో

Read More

అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని  మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఈ నెలాఖరులోగా ప్రెస్​ అకాడమీ భ

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్:  ఆపరేషన్​సిందూర్  వేళ  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం  కలకలం రేపుతోంది.   గుర్తు తెలియని వ్యక

Read More

పైలట్గా అనుభవంతో చెప్తున్నా.. పాక్ పతనానికి అడుగు దూరంలో ఉంది: మంత్రి ఉత్తమ్

పాక్ పతనానికి చివరి అంచులో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రతా బలగాలు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేశాయని, పాక్ భూభాగంలోకి వ

Read More

టర్కీకి చెందిన డ్రోన్లతో పాకిస్తాన్ దాడి: భారత్ ఎయిర్ పోర్టులను టార్గెట్ చేస్తోంది

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‎కు కౌంటర్‎గా గురువారం (మే  8) రాత్రి పాక్ భారత్‎పై దాడులకు పాల్పడటం, పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చ

Read More

బోర్డర్లో ఉన్నా, చిక్కుకున్నా.. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి: తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్

Read More

ఢిల్లీలో హై అలర్ట్.. రాజధాని వ్యాప్తంగా మోగుతున్న సైరన్లు..

ఇండియా- పాక్ ఉద్రిక్తతల నడుమ దేశ రాజధాని ఢిల్లీ ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధమైంది. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అత్యవసర పరిస్థి

Read More