
latest telugu news
నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్జిల్లాలో నీట్పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు.
Read Moreరన్నింగ్ కారుల్లో మంటలు.. హయత్నగర్లో ఒకటి.. ఆరాంఘర్ చౌరస్తాలో మరొకటి దగ్ధం
ఎల్బీనగర్, వెలుగు: రన్నింగ్లో మంటలు చెలరేగి గ్రేటర్ పరిధిలో రెండు కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామానిక
Read Moreబీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్పై పీడీపీపీ యాక్ట్
ఎల్బీనగర్, వెలుగు: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పై వనస్థలిపు
Read Moreతాగునీటి క్వాలిటీకి మరిన్ని టెస్టులు.. ఇకపై నీటి శుద్ధి కేంద్రాల వద్దే వాటర్ అనాలసిస్ టెస్టులు
థర్డ్ పార్టీ సంస్థ ‘లూసిడ్’కు బాధ్యతలు అప్పగింత ఇప్పటికే మూడంచెలుగా పరీక్షిస్తున్న వాటర్ బోర్డు ఇకపై రిజర్వాయర్లు,
Read Moreశాతవాహన వర్సిటీ పరిధిలో 14 నుంచి డిగ్రీ పరీక్షలు
కరీంనగర్ టౌన్,వెలుగు: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈనెల14 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎగ్జామ్స్ కంట్రోలర్ డి.సురేష్ కుమ
Read Moreఫ్లై ఓవర్పై నుంచి దూకిన యువకుడు.. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో ఘటన
రామచంద్రాపురం, వెలుగు: ఫ్లై ఓవర్పై నుంచి దూకి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. వివరాల్లో
Read Moreసెంట్రింగ్ సామాగ్రే ఆ మహిళల టార్గెట్.. దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్
మియాపూర్, వెలుగు: భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠా సభ్యులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల విలు
Read Moreతొలి నెలలో సింగరేణి కోల్ టార్గెట్ రీచ్ కాలె.. గతేడాదితో పోల్చితే 4.84. లక్షల టన్నులు తక్కువ
లక్ష్యాలను సాధించిన ఆర్జీ– 2, మణుగూరు ఏరియాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలినెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తిలో సింగ
Read Moreఈదురు గాలుల బీభత్సం.. భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం
ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు పడిపోయిన విద్యుత్ స్తంభాలు పంటలకు తీరని నష్టం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు: భ
Read Moreతెలంగాణలో ఇగ కరెంట్ పోదు.. వచ్చే పదేండ్లకు యాక్షన్ ప్లాన్
కోతల్లేని కరెంట్ సరఫరాకు టీజీఎన్పీడీసీఎల్ ప్రిపేర్ కొత్త లైన్లు, కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు రిపోర్ట్ తయారు డిమాండ్కు సరిపడా పూర్తి స్థాయి వ
Read Moreఆయిల్ పామ్ గెలల కత్తి కోసుకుని ఒకరు మృతి.. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం వద్ద ఘటన
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: ఆయిల్ పామ్ గెలలు కోసే కత్తి కోసుకుని ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మ
Read Moreజీతాల్లో భారీ తేడా.. సీఈఓ జీతం పెరుగుదల 50%.. ఉద్యోగి జీతం పెరుగుదల 0.9 %
మహిళలకు తక్కువగా చెల్లింపు సీఈఓ సగటు వార్షిక జీతం రూ.16.92 కోట్లు న్యూఢిల్లీ: మనదేశంలో సీఈఓల జీతాలు చుక్కల్లో ఉంటుండగా, ఉద్యోగుల జీతాలు
Read Moreబ్లిట్జ్ చెస్ టోర్నీలో ప్రజ్ఞానందకు మూడో స్థానం
వార్సా (పోలెండ్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్&zwn
Read More