Maharashtra

మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర మంత్రులు

ఉస్మానాబాద్: కేసీఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రా

Read More

తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించిన ఠాక్రే

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే సర్కార్ పై ఏక్ నాథ్ షిండేతో పాటు ఆయన అనుచర

Read More

షిండే గూటికి చేరిన మరో మంత్రి ఉదయ్ సమంత్

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే అసోంలోని గౌహత

Read More

శివసేన రెబెల్స్​కు అనర్హత నోటీసులు

పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్​కు ఎందుకు రాలే?    27లోగా వివరణ ఇవ్వండి: డిప్యూటీ స్పీకర్  మా వర్గాన్ని ‘శివసేన బాలాసాహెబ్&rsq

Read More

బాల్ థాక్రే పేరు వాడితే కఠిన చర్యలు

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనారో

Read More

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి

మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా

Read More

పార్టీపై పట్టు కోసం ఉద్ధవ్, షిండే వర్గాల ప్రయత్నాలు

శాసనసభా పక్ష నేతగా నియమించాలంటూ డిప్యూటీ స్పీకర్, గవర్నర్​కు షిండే లేఖ పార్టీపై, ఎన్నికల గుర్తు కోసం ఈసీని కలిసేందుకు పావులు శివసేనను చీల్చేందు

Read More

ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర పాలిటిక్స్

ముంబై: మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన అధిష్ఠానానికి ఎదురు తిరగడంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏక్షణమైనా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూల

Read More

షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు!

అసోం గౌహతిలో రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల క్యాంప్ కొనసాగుతోంది. షిండే వర్గంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 మందికి చేరినట్టు తెలుస

Read More

రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత అస్త్రం

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎత్తులు, ఫై ఎత్తులతో పాలిటిక్స్ ఫుల్ ఇంట్రస్టింగ్ గా మారాయి. తాజాగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీ

Read More

మహారాష్ట్రలో నంబర్​గేమ్..

ఏక్​నాథ్​ షిండే శిబిరంలో 42 మంది 12 మంది​పై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్​కు శివసేన లేఖ 24 గంటల్లో తిరిగి వస్తే ఎంవీఏ నుంచి బయటికొచ్చేం

Read More

ప్రాంతీయ పార్టీలను బీజేపీ భయపెడుతోంది : దీదీ

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏజెన్స

Read More

శివసేనపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుందా..?

శివసేనలో అసమ్మతి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తిరుగుబావుటా ఎగరేసిన శివసేన కీలక నేత ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

Read More