Manipur

ధర్నా చౌక్ లో మణిపూర్ వాసుల దీక్ష

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్​లో అలర్లను ఆపి, శాంతి నెలకొల్పాలని సిటీలో ఉంటున్న మణిపూర్ వాసులు కోరారు. ఆదివారం ఇందిరాపా

Read More

అల్లర్లకు నిరసనగా మణిపూర్​లో మహిళల మానవహారం

రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ మణిపూర్​లోని పలు జిల్లాల్లో మైతీ తెగకు చెందిన వందలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. శనివారం రాత్రి ఇంఫాల్

Read More

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు.. బీజేపీ లీడర్ల ఇండ్లే లక్ష్యం

శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న హింస ఇంఫాల్/కోల్‌‌కతా/గువహటి:  మణిపూర్‌‌‌‌లో మళ్లీ హింస చెలరేగింది. శుక

Read More

కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు.. పెట్రోల్ బాంబులు విసిరి దాడి

షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రంలో తాజాగా హింసాకాండలో జూన్ 15న రాత్రి మణిపూర్‌లో

Read More

మణిపూర్​లో మళ్లీ హింస.. 9 మంది మృతి

ఇంఫాల్: మణిపూర్​ ఖమెన్లోక్​ ఏరియాలోని ఓ గ్రామంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. మరో పదిమంది గాయపడ్డారని అధికారులు బుధవారం తెలి పారు. ఇ

Read More

మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు

గవర్నర్ చైర్ పర్సన్ గా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం    ఘర్షణ పడుతున్న వర్గాలతో చర్చలు జరపనున్న కమిటీ సీఎం బీరెన్ సింగ్ తో అస్సాం సీ

Read More

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు...బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన గొడవలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. భద్రతా దళాలు, కుకి తెగకు చెందిన వేర్పా

Read More

మణిపూర్‌‌‌‌‌‌‌‌ అల్లర్లపై ..జ్యుడీషియల్ ఎంక్వైరీ

హైకోర్టు మాజీ సీజే నేతృత్వంలో ఏర్పాటు చేస్తం: అమిత్ షా గవర్నర్ అనసూయ ఉయ్​కీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ ఆరు కుట్ర కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందని

Read More

శాంతి స్థాపనకు తోడ్పడుతం.. అమిత్​ షాకు హామీ ఇచ్చిన కుకీ, మైతీ ప్రతినిధులు

ఇండియా–మయన్మార్ బార్డర్​లో పర్యటించిన అమిత్​ షా భద్రతా చర్యలపై సమీక్ష ఇంఫాల్/మోరే: మణిపూర్​లో చెలరేగిన అల్లర్ల కట్టడికి స్వయంగా రంగంలో

Read More

మణిపూర్‌‌‌‌లో అమిత్ షా

పరిస్థితిని చక్కబెట్టేందుకు వరుస భేటీలు, సమీక్షలు ధరలను నియంత్రించేందుకు భారీగా నిత్యావసరాల తరలింపు సీఎం బీరేన్ సింగ్‌‌తో సమావేశంలో నిర్ణయ

Read More

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు.. పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి

న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కుకీ తెగకు చెందిన వేర్పాటువాదులు మైతీ కమ్యూనిటీ గిరిజనులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు

Read More

హింసాత్మక ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం.. 40మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై కేంద్ర దృష్టి సారించింది. ఒక్కరోజే 40మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ స

Read More

తిరుగుబాటుదారులపై మణిపూర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది హతం

ఇంఫాల్‌ : మణిపూర్‌లో తిరుగుబాటుదారులపై బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం (మే 28న) ఒక్క రోజే 40 మందిని హతమార్చి

Read More