Medak District
అశ్రునయనాలతో తల్లీకూతుళ్ల అంత్యక్రియలు .. కర్నూలు జిల్లా బస్ ప్రమాదంలో మెదక్ జిల్లా వాసులు మృతి
మెదక్, వెలుగు: ఏపీలోని కర్నూల్ జిల్లా చిన్న టేకూర్ వద్ద ప్రైవేట్ బస్ దగ్ధమైన ఘటనలో చనిపోయిన తల్లీకూతుళ్లు మంగ సంధ్యారాణి(43), చందన(23) అంత్యక్
Read Moreమంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి .. మరొకరిని కాపాడిన స్థానికులు
మెదక్ టౌన్, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా పేరూరు గ్రామంలో మంగళవారం జ
Read Moreటెన్త్ స్టూడెంట్ సూసైడ్..మెదక్ జిల్లా కొంతాన్ పల్లిలో ఘటన
శివ్వంపేట, వెలుగు: ఉరేసుకుని టెన్త్ విద్యార్థిని చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన ప్రకారం.. శివ్వంపేట మం
Read Moreషాప్ విషయంలో దాడి.. యువకుడు మృతి.. మెదక్ జిల్లాలో ఘటన
పాపన్నపేట, వెలుగు : షాపుల వద్ద జరిగిన గొడవ ఓ యువకుడి మరణానికి దారి తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
Read Moreబాలికపై కోతుల దాడి.. పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆందోళన
శుక్రవారం సాయంత్రం కోతుల గుంపు కృతిక అనే బాలికపై దాడి చేశాయి. ఇంటి సమీపంలో పిల్లలతో ఆడుకుంటుండగా కోతుల గుంపు చుట్టుముట్టి దాడిచేయడంతో పాటు గుంజుకొని వ
Read Moreట్రాన్స్ ఫార్మర్ పై పడిన పిడుగు... మెదక్ జిల్లాలో ఘటన
రైస్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ ..కాలిపోయిన సామగ్రి, వడ్లు కౌడిపల్లి, వెలుగు: ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు పడడంతో కాలిప
Read Moreభూమి దక్కదేమోనన్న బెంగతో వృద్ధుడు ఆత్మహత్య.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన
శివ్వంపేట, వెలుగు : యాభై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇద్దరు వ్యక్తులు పట్టా చేసుకొని, తనను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్న మనస్తాపంతో ఓ వృద్
Read Moreనడవలేక పోతున్నానని వ్యక్తి సూసైడ్...మృతుడు మెదక్ జిల్లా వాసి
మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లాకు చెందిన ప్రదీప్రా
Read Moreమెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశాం
శివ్వంపేట, వెలుగు: మండలంలోని రైతులకు ఇప్పటి వరకు 25 వేల బస్తాల యూరియా పంపిణీ చేశామని శివ్వంపేట సహకార సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, అగ్రికల్చర్ ఏవో లావ
Read Moreప్రియుడితో కలిసి రెండేండ్ల కూతురిని చంపిన తల్లి.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన
నాలుగు నెలల కింద చిన్నారిని తీసుకొని ప్రియుడితో ఏపీకి వెళ్లిన మహిళ కూతురిని చంపి బైక్పై స్వగ్రామానికి వచ్చి పూడ్చివేత &nb
Read Moreకేసు భయంతో మహిళ సూసైడ్.. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘటన
మెదక్ (చేగుంట), వెలుగు : తనపై కేసు పెట్టారన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శుక్రవార
Read Moreపంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి పట్టుకెళతారేమోనన్న భయంతో మనస్తాపం చెంది
Read Moreఅభివృద్ధి పనులకు మంత్రి దామోదర శంకుస్థాపనలు.. ఎప్పుడంటే..!
జోగిపేట, పుల్కల్, వెలుగు : అందోల్ నియోజకవర్గంలో గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. రూ. 31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాప
Read More












