Medak District

ఫుడ్ పాయిజన్తో 41 మందికి అస్వస్థత

నర్సాపూర్, వెలుగు: మెదక్  జిల్లా నర్సాపూర్ లో ఫుడ్ పాయిజన్ తో 41 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన కంప్యూటర్​ ఆపరేటర్​ మహ

Read More

సెకండ్ ఏఎన్ఎం  ఆత్మహత్యాయత్నం ..మెదక్ జిల్లా వెల్దుర్తి ఆస్పత్రిలో ఘటన

వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్దుర్తిలోని పీహెచ్‌‌‌‌సీ సెకండ్ ఏఎన్‌‌‌‌ఎం శుక్రవారం హాస్పిటల్

Read More

గ్రామాల్లో డిజిటల్ సర్వే .. రాష్ట్ర వ్యాప్తంగా 393 గ్రామాలు ఎంపిక

ఉమ్మడి మెదక్ జిల్లాలో 63 గ్రామాలు ఎంపిక      ఎంపికైన గ్రామాలలో మొదలైన గ్రామసభలు     సర్వే పూర్తయ్యాక రైతులకు

Read More

అడుగంటుతున్న బోర్లు.. ట్యాంకర్ నీరే దిక్కు

ఎండలు ముదురుతుండడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మెదక్​జిల్లా రామాయంపేట మం

Read More

ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించండి.. ప్రజావాణిలో మహిళ వేడుకోలు

శివ్వంపేట, వెలుగు:  ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్​ కావడంతో ఉంటున్న గుడిసె తీసేసి, అప్పుచేసి ఇల్లు కట్టుకున్నామని, బిల్లులు రావడం లేదని, మేడం మీకు దండం

Read More

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైక్..తండ్రీకొడుకుతో సహా ముగ్గురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్చారం మండలం రాంపూర్ దగ్గర  నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సును  బైక్  ఢీ కొట్టింది.  ఈ ఘట

Read More

మెదక్ జిల్లాలో 999 డబుల్ ఇండ్ల పంపిణీకి కసరత్తు .. అర్హులను గుర్తించేందుకు అధికారుల సర్వే

 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో లబ్ధిదారులకు కేటాయించే యోచన  మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

తాగుడుకు బానిసై.. రూ.1.70 లక్షలకు నెల శిశువును అమ్మేసిండు

    మెదక్  జిల్లా హవేలీ ఘనపూర్  మండలం లింగాసన్ పల్లిలో ఘటన     కామారెడ్డి జిల్లాలో  బాబు గుర్తింపు

Read More

చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని వ్యక్తి ఆత్మహత్య..మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

చిట్టీ ఏజెంట్‌‌‌‌, సర్పంచ్‌‌‌‌ భర్త ఇంటి ఎదుట మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన శివ్వంపేట/మనోహరాబాద్, వెలుగు

Read More

నీళ్లు అందక పంటలు ఎండుతున్నయ్..పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

మెదక్ (చేగుంట), వెలుగు: సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. నిజాంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చె

Read More

ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్.. దంపతులు మృతి..మెదక్ జిల్లా అక్కన్నపేట దగ్గర ఘటన

మరో ముగ్గురికి తీవ్రగాయాలు రామాయంపేట, వెలుగు: ట్రాక్టర్ ఢీకొని భార్యాభర్తలు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లాలో జరిగి

Read More

దుర్గమ్మ.. దీవించమ్మా..ఏడుపాయలకు పోటెత్తిన జనం

పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధి జనారణ్యమైంది. మాఘ అమావాస్య సందర్భంగా ఆదివారం హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట నుంచి వేలాదిగ

Read More