modi

సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ

Read More

మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కన ఇందిరాగాంధీ ఫోటో పెట్టి పూజించేది: జగ్గారెడ్డి

దివంగత ఇందిరాగాంధీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. తమ ఇంట్లో  దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి అమ్మ పూజించేదన్నార

Read More

పాక్ వెనుక చైనా.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం

పాక్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని.. PL-15 మిస్సైల్ దొరకడమే అందుకు సాక్ష్యం అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాక్, చైనీస్ డిఫెన్స్ సిస్టం ఫెయిల్ అయ

Read More

పాక్ ఒక్క తూటా వేస్తే.. మీరు మిస్సైల్తో బదులివ్వండి.. త్రివిధ దళాలతో మోదీ

పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ పవర్ ఇచ్చారు ప్రధాని  మోదీ. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి DGMOలతో సమావేశం అయ్యారు మోదీ. ఈ సంద

Read More

బ్రహ్మోస్ పవరేంటో పాక్ కు బాగా తెలుసు: యోగి ఆదిత్యనాథ్

బ్రహ్మోస్ పవరేంటో పాకిస్తాన్ కు బాగా తెలుసన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ స

Read More

ఆలయాలు, ఆస్పత్రులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు.. పాక్​పై భారత్​ కౌంటర్​ అటాక్​

8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్​ ఆర్మీ వివరాలు వెల్లడించిన కర్నల్​​ సోఫియా ఖురేషీ ఆలయాలు, ఆస్పత్రులేలక్ష్యంగా పాకిస్తాన్ దాడులు భుజ్&

Read More

జనావాసాలపై పాక్ కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ వీరమరణం

జమ్మూ: బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

పాక్ వంకర బుద్ధి!.. కాల్పుల విరమణకు ఒప్పుకుని.. మళ్లీ ఫైరింగ్

సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు, డ్రోన్ అటాక్స్  జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్​పైకి డ్రోన్లు  శ్రీనగర్​లో మళ్లీ సైరన్ల

Read More

భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ అధికారికంగా ప్రకటించింది. ప్రెస్ కాన్ఫెరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం గురించి వివరణ ఇచ్చ

Read More

శాంతి.. శాంతి.. : సైనిక చర్యలు నిలిపివేశాం.. కాల్పులు ఆగిపోయాయి : భారత్ ప్రకటన

ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్

Read More

మళ్లీ మోగిన సైరన్.. అమృత్ సర్ లో రెడ్ అలర్ట్

భారత్ పాకిస్తాన్ ఉద్రక్తతలు తీవ్రం అవుతున్నాయి.  సరిహద్దు రాష్ట్రాల్లో జనావాసాలే టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ లోన

Read More

పాక్ కాల్పులు.. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి

పాకిస్తాన్  కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మే 10న ఉదయం రాజౌరీ దగ్గర  ఆయన ఇంటిపై  జరిగిన కాల్పుల్లో  ప్రభుత

Read More

సైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం

ఎన్​డీఎఫ్​కు అందజేస్తున్నట్లు ప్రకటన మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున

Read More