modi
భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ అధికారికంగా ప్రకటించింది. ప్రెస్ కాన్ఫెరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం గురించి వివరణ ఇచ్చ
Read Moreశాంతి.. శాంతి.. : సైనిక చర్యలు నిలిపివేశాం.. కాల్పులు ఆగిపోయాయి : భారత్ ప్రకటన
ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్
Read Moreమళ్లీ మోగిన సైరన్.. అమృత్ సర్ లో రెడ్ అలర్ట్
భారత్ పాకిస్తాన్ ఉద్రక్తతలు తీవ్రం అవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో జనావాసాలే టార్గెట్ గా చేసుకుని పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ లోన
Read Moreపాక్ కాల్పులు.. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి
పాకిస్తాన్ కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మే 10న ఉదయం రాజౌరీ దగ్గర ఆయన ఇంటిపై జరిగిన కాల్పుల్లో ప్రభుత
Read Moreసైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం
ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్లు ప్రకటన మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు దేశ సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున
Read Moreదేశ వ్యాప్తంగా మూడు రోజులు ఏటీఎంలు బంద్ ..నిజమెంత.?
భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దెేశాల మధ్య బాంబ్ ల మోత మోగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మొత్తం 74 దేశాల్లో సైబర్ అటాక్ చేస్త
Read Moreభారత్ - పాక్ యుద్ధం.. ఇండియాలో మూసివేసిన ఎయిర్ పోర్టులివే..
భారత్ పాక్ మధ్య మే 8 రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ ,రాజస్థాన్ లను టార్గెట్ చేసుకుని పాక్ దాడులో
Read Moreమనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు: సీఎం రేవంత్
ఆపరేషన్ సిందూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది: సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దత
Read More100 మందిని లేపేశాం.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : రాజ్ నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ర
Read Moreడౌట్ వస్తే కాల్చి పారేయండి : ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన కేంద్రం
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్,పాకిస్తాన్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరుపుత
Read Moreసరిహద్దులో కాల్పుల తీవ్రత పెంచుతోన్న పాక్ .. ఆర్టిలరీ , మోర్టార్ గన్స్తో దాడులు
పీవోకేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెంచుతోంది పాకిస్థాన్. మే 7 వరకు చిన్న ఆయుధాలతోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉ
Read Moreఆపరేషన్ సిందూర్..భద్రతా దళాలకు సెల్యూట్: రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్కు కాంగ్రెస్ పూర్తి మద్దతు మన భద్రతా దళాలకు సెల్యూట్: రాహుల్, ఖర్గే న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్
Read More












